Monsoon | వానకాలంలో చిరుజల్లులు వేసవితాపం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కానీ, వాతావరణంలో తేమ పెరగడంతో ఇన్ఫెక్షన్లు సోకుతాయి. చర్మం పొడిబారుతుంది. మొహానికి మొటిమలు పుట్టుకొస్తాయి. చర్మం దురదగా ఉంటుంది. వీటన్నిటి
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కలవరపెడుతున్నాయి. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో సాధారణం కన్నా 25 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సాధారణంగా జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయ
Monsoon | వర్షాకాలంలో ప్రజలను పట్టిపీడించడానికి పెద్దయెత్తున వ్యాధులు కూడా పొంచి ఉన్నాయి ..తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఈ కాలంలో ప్రజలకు అతిపెద్ద ముప్పుగా మారేది డెంగ్యూ జ్వరం. దోమ
KTR | హైదరాబాద్ : ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ వారాంతం నుంచి భారీ వర్ష సూచన ఉన్న
Monsoon | నైరుతి రుతుపవనాల ఆగమనంతో వర్షాలు మొదలవుతాయి. వాతావరణం చల్లగా మారిపోవడంతో వేడివేడిగా, కారం కారంగా మసాలాలు కుమ్మరించిన ఆహారం వైపు మనసు లాగుతుంది. వీటివల్ల ఆరోగ్యానికి ఇబ్బందులు తలెత్తుతాయి. వానకాలంల�
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి రహదారులన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎద�
Monsoon | హైదరాబాద్ : వానాకాలం జోరందుకోనుంది. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో రాష్ట్రంలో వర్షపాతం ఆశించిన స్థాయిలో లేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వానలు జోరందుకున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Monsoon: బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల.. చాలా వేగంగా రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించినట్లు భారతీయ వాతావరణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. దాదాపు 62 ఏళ్ల తర్వాత ఇలాంటి పరిణామం చోటుచ�
రామయాంపేటతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. శనివారం పొద్దంతా మబ్బులు పట్టి ఉండి, ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం రావడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
నైరుతి రుతుపవనాల (Monsoon) ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD Hyderabad) తెలిపింది. ఉత్తర తెలంగాణలోని (North Telangana) 8 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీచేసింది.
నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించినట్టు ప్రకటించింది.
CM KCR | హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నీటి పారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్�