Monsoon | రాష్ట్రంలోకి ఇంకా నైరుతి రుతుపవనాలు ప్రవేశించలేదు. ఈ నెల 11వ తేదీన ఏపీలోకి ప్రవేశించి అక్కడే స్తంభించాయి రుతుపవనాలు. వర్షాకాలం వచ్చినా తీవ్రమైన ఎండలతో ప్రజలు సతమతమవుతున్నారు. త�
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండ్రోజులు వడగాడ్పులు వీయడంతోపాటు సాయంత్రానికి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది.
Southwest Monsoon | గత వారం రోజులుగా దోబూచులాడుతున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు భారత్లోకి ప్రవేశించాయి. కేరళ వద్ద రుతుపవనాలు తీరాన్ని తాకాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ ( ఐఎండీ ) అధికారికంగా ప్రకటించింది.
Monsoon | వాతావరణ మార్పుల ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడుతున్నది. ఈ కారణంగా లక్ష దీవులను ఇప్పటికీ దాటని రుతు పవనాలు అరేబియా సముద్రంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనంతో అనుకున్నదాని కంటే కాస్త ముందుగానే కేరళ తీరాన్న�
Southwest Monsoon | ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక లో జాప్యం ఏర్పడింది. సాధారణంగా ప్రతి సీజన్లో జూన్ ఒకటి నాటికి క్రమం తప్పకుం డా నైరుతి రుతుపవనాలు కేరళ వద్ద తీరాన్ని తాకి నాలుగైదు రోజుల్లోనే విస్తరిస్తుంటాయి.
స్వరాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో సాగు సంబురంగా సాగుతున్నది. ప్రధానంగా కాళేశ్వర జలాల రాకతో సాగునీటి గోస తీరింది. కాలంతో సంబంధం లేకుండా జలాలు పరుగులు తీస్తున్నాయి. ప్రా�
Northeast Monsoon | ఈ ఏడాది రుతుపవన కాలంలో దేశంలో మం చి వర్షాలే పడుతాయని, జూన్-సెప్టెంబర్ మధ్య 96 శాతం వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ మంచి వర్ష�
Monsoon | హైదరాబాద్ : దేశంలోకి జూన్ 1న రుతుపవనాలు ప్రవేశిస్తాయని తాము భావించట్లేదని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. జూన్ 4న రుతుపవనాలు ప్రవేశిస్తాయని, ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.
Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి చేరాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నికోబార్ ఐలాండ్స్, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని భాగాల వరకు రుతుపవనాలు విస్తరించాయని తెలిపింద�
వానకాలం సీజన్లో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ధాన్యం కొనుగోలుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సీజన్లో స
వానకాలంలో సాగు చేసిన ధాన్యం కొనుగోలు చేపట్టేందుకు ప్రభుత్వం అని రకాల ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఈ సారి వరి సాగు అధికంగా చేపట్టారు. మండలంలో గతేడాది 20 వేల ఎకరాల్లో సాగు చేయగా..
UP rains | ఉత్తరప్రదేశ్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో
జనజీవనం స్తంభించింది. వర్షాల కారణంగా ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో 11 మంది మృతి చెందినట్లు అక్కడి అధి�
వానకాలం చివరలో వరుణుడు దంచి కొడుతున్నాడు. నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్న వేళ తెలంగాణపై చురుకుగా ఉన్నాయి. ఫలితంగా రెండు రోజులుగా పలు జిల్లాల్లో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి.