నైరుతి రుతుపవనాలు తెలంగాణపై చురుకుగా కదులుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సోమవారం వర్షాలు కురిశాయి. 28 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడ్డాయి. దక్షిణ జార్ఖండ్, గాంగ్టక్, పశ్చిమ బెంగా�
హైదరాబాద్ : ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో శనివారం సాయంత్రం జీహెచ్ఎంసీలోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రాత్రి 8:30 గంటల వరకు గ్రేటర్లోని కుత్బుల్లాపూర్, గాజుల రామారంలో అత్యధికంగా 2
వర్షాకాలంలో వేడి వేడిగా స్నాక్స్ తీసుకోవాలని కోరుకుంటారు. అయితే ఈ సీజన్లో పలు అనారోగ్యాలు వెంటాడతాయని కొన్ని ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
వాతావరణంలో ఏర్పడిన మార్పులు, అలవాట్లలో వచ్చిన మార్పులతో పిల్లల ఆరోగ్యం సహజంగానే కొంత గందరగోళంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా కొంతమేర తగ్గిపోతుంది. జబ్బుల బారిన పడే ఆస్కారమూ ఉంటుంది
అన్నదాత ఇంటికి రైతుబంధు వచ్చే వేళ ఆసన్నమైంది. ఇప్పటివరకు రైతన్నకు ఎనిమిది విడుతలుగా సాయం అందించిన సర్కారు.. తొమ్మిదో విడుత అందించడానికి సిద్ధమైంది. ఈనెల 28వ తేదీ నుంచి అధికార యంత్రాంగం రైతుల ఖాతాల్లో డబ్బ
ఏరువాక పౌర్ణమి మొదలుకొని వ్యవసాయపనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. తొలకరి పలుకరించడంతో పొలాలను సిద్ధం చేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు వనపర్తి జిల్లానూ తాకడంతో రైతులు ఊపిరి పీల్చుకొని అరకలకు, ట్రాక్టర్లకు �
హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ�
జిల్లాను తొలకరి పలకరించింది. తేలికపాటి వర్షాలు కురుస్తుండడంతో రైతులు వానకాలం సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఈసారి వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనగా, దానికి అనుగుణంగా విత్తనాలు విత�
రుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వానలు పడ్డాయి. 22 జిల్లాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. గురువా�
రాష్ట్రంలోకి ఈసారి నైరుతి రుతుపవనాలు 5 రోజులు ఆలస్యంగా వచ్చినప్పటికీ ఘనంగానే ఎంట్రీ ఇచ్చాయి. వీటి ఆగమనంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. గత 24 గంటల్లో అన్ని జిల్లాల్లో వానలు కురిశాయి.