వానకాలం సాగు 63.66 లక్షల ఎకరాలకు చేరింది. ఇందులో అత్యధికంగా పత్తి 42.61 లక్షల ఎకరాల్లో సాగు కాగా, వరి 6.48 లక్షల ఎకరాలు, కంది 3.95 లక్షల ఎకరాల్లో సాగైంది
Leptospirosis | దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు తమ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్�
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి
జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి వాతావరణం మేఘావృత్తమై ఉంది. ముసురు అలుముకుంది. జిల్లా సరాసరి 7.5 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ములుగు మండలంలో 38మి.మీ వర్షం పడింది. అత్యల్�
Monsoon Diet | రుతుపవనాలు జోరుగా కొనసాగుతున్న వేళ.. మన ఆహార విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ నాలుగు కూరగాయలనూ వర్షాకాలంలో పరిమితంగా తినడమే మంచిదని అంటున్నారు వైద్యులు. పచ్చి ఆకుకూరలు మొక్కలు, ఆకులప
String of Perals | ఈ వానాకాలం కొత్త మొక్కలేమైనా పెంచాలనుకుంటున్నారా? అయితే ఇది అచ్చంగా మీ కోసమే. ఆకుపచ్చని ముత్యాల సరాలు అందంగా వేలాడుతున్నాయా అన్నట్టు కనిపించే ఈ మొక్క పేరు ‘స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్’. ఎడారి జాతి�
నైరుతి రుతుపవనాలు తెలంగాణపై చురుకుగా కదులుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సోమవారం వర్షాలు కురిశాయి. 28 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడ్డాయి. దక్షిణ జార్ఖండ్, గాంగ్టక్, పశ్చిమ బెంగా�
హైదరాబాద్ : ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో శనివారం సాయంత్రం జీహెచ్ఎంసీలోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రాత్రి 8:30 గంటల వరకు గ్రేటర్లోని కుత్బుల్లాపూర్, గాజుల రామారంలో అత్యధికంగా 2
వర్షాకాలంలో వేడి వేడిగా స్నాక్స్ తీసుకోవాలని కోరుకుంటారు. అయితే ఈ సీజన్లో పలు అనారోగ్యాలు వెంటాడతాయని కొన్ని ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
వాతావరణంలో ఏర్పడిన మార్పులు, అలవాట్లలో వచ్చిన మార్పులతో పిల్లల ఆరోగ్యం సహజంగానే కొంత గందరగోళంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా కొంతమేర తగ్గిపోతుంది. జబ్బుల బారిన పడే ఆస్కారమూ ఉంటుంది