Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మే 30వ తేదీన కేరళను తాకిన రుతుపవనాలు.. ఆదివారం నాడు ఏపీలోకి ప్రవేశించాయి. కర్ణాటక మీదుగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి.
నైరుతీ రుతుపవనాలు ముందే వచ్చాయి. గురువారం ఉదయం మాన్సూన్ లక్షద్వీప్ మీదుగా కేరళ తీరాన్ని తాకినట్టు భారత వాతావరణశాఖ ప్రకటించింది. జూన్ 10 నాటికి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది.
మరో 24 గంటల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు రానున్నట్టు భారత వాతావరణశాఖ బుధవారం వెల్లడించింది. రుతుపవనాలు ముందే వస్తున్నా కేరళ ఇప్పటికే భారీ వర్షాలు, తాగునీటి ఎద్దడితో అల్లాడిపోతుంది. కొట్టాయం, ఎర్నాకులం జి�
Monsoon | నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సరైన సమయంలోనే కేరళను తాకనున్నాయి. అయితే, ఈసారి మాత్రం ఆగస్టు తర్వాతే భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. వాస్తవానికి రుతుపవనాలు చురుగ్గా మారి.. ఎల్నినో ముగిసి లా నినో క్రియాశీలక
‘మీరు ప్రతి వర్షకాలంలోనూ చూస్తారు, అల్లాహ్ ఆకాశం నుండి నీళ్లు కురిపించాడు. నిర్జీవంగా పడి ఉన్న భూమిలో దానిద్వారా ప్రాణం పోశాడు. నిశ్చయంగా ఇందులో వినేవారికి ఒక నిదర్శనం ఉన్నది’
Food Inflation | రుతుపవనాల సీజన్ తర్వాతే ఆహార వస్తువుల ధరలు తగ్గుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ
అంచనా వేసింది. నెలవారీ ఆర్థిక సమీక్ష నివేదికలో ప్రభుత్వం ఈ విషయాన్ని పేర్కొన్నది. భారత వాతావరణశాఖ ఈ సారి సాధారణం కంటే ఎక
ఓ వైపు ఎండలు మాడు పగులకొడుతున్న వేళ భారత వాతావరణ శాఖ రైతులకు, ప్రజలకు చల్లటి కబురు అందించింది. దేశంలో ఈసారి రుతుపవన సీజన్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది.
IMD | భారత వాతావరణ శాఖ (IMD) తీపికబురు చెప్పింది. రాబోయే వానాకాలం సీజన్లో వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయని వెల్లడించింది. ఎల్నినో పరిస్థితులు పూర్తిగా తొలగిపోయి.. లా నినా పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొం�
ఎల్నినో పరిస్థితులు ఈ ఏడాది జూన్ నాటికి బలహీనం అవుతాయని, ఫలితంగా భారత్లో వచ్చే రుతు పవన కాలంలో సమృద్ధిగానే వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
El Nino | భూమి 2023లో రికార్డు స్థాయిలో వేడెక్కింది. ఎన్నడూ లేనివిధంగా భూతాపం పెరిగింది. గత లక్ష సంవత్సరాల్లోనే 2023లో అత్యంత వేడి సంవత్సరంగా నిలిచింది. ఎల్ నినో, వాతావరణ మార్పుల
కారణంగా తుఫానులు, కరువు కాటకాలు, కార�