ఓటీపీ చెప్పకూడదని తెలియని ఓ వ్యక్తి తన క్రెడిట్ కార్డు నుంచి నగదును పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఆదివారం బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బేగంపేట పాటిగడ్డకు చెందిన సిద్ధయ్య ప�
ఈ కేసులో పోలీసులు వేగంగా స్పందించారు. నిందితుడిని అరెస్ట్చేసి సొమ్ము రికవరీ చేశారు. మావల పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి, వివరాలు వెల్లడించారు.
Money Earning Tips | కొంతమంది తక్కువ పనిచేస్తారు. ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. కొంతమందికి ఎక్కువ డబ్బు ఉంటుంది. తక్కువ పన్ను చెల్లిస్తారు. కొద్దిమందికి డబ్బే అవసరం లేదు. ఇతరుల సొమ్ముతోనే వ్యాపారం చేస్తారు. లాభాలు మాత్ర
కార్మిక శాఖ సహాయ అధికారి సాయంతో నకిలీ పత్రాలను తయారు చేసి, కార్మిక శాఖ సంక్షేమ మండలి పథకాల సొమ్మును కాజేసిన ఏడుగురు సభ్యుల ముఠాలో ఇద్దరిని వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
బీజేపీ ఓ నీతి, జాతి లేని పార్టీ అని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధనబలంతో.. ధన మదంతో మునుగో డు ప్రజలను గెలవాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాబలంతో గెలవలేక ర�
‘మునుగోడు బిడ్డను నేను.. నన్ను ఆశీర్వదించి ఆదరించండి. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తా. నిత్యం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్�
పెట్టుబడుల పేరిట సామాన్యులను మోసం చేసి రూ.903 కోట్ల సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్న ఓ అంతర్జాతీయ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్
జూబ్లీహిల్స్లో రూ. 2.5 కోట్ల హవాలా డబ్బు చేతులు మారుతుండగా వెస్ట్జోన్ టాస్క్ పోలీసులు పట్టుకొన్నారు. ఈ డబ్బు ఓ బీజేపీ నేత వద్దకు చేరాల్సి ఉండగా మార్గమధ్యంలోనే ఆ డబ్బు చిక్కింది.
How to Earn Money | మీ చేతిలో చేపలు పట్టే వల ఉన్నంత మాత్రాన సరిపోదు. ఎక్కడ విసురుతున్నారన్నదీ ముఖ్యమే. కాలువలో వల వేస్తే.. పిల్లచేపలే పడతాయి. చెరువులో వేస్తే ఓ మోస్తరు చేపలు పడతాయి. అదే సముద్రమైతే.. టన్నుల కొద్దీ మత్స్య
చెరువుల నిర్మాణాలకు సబ్సిడీ జనరల్ వారికి 40 శాతం.. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు 60 శాతం.. మత్స్యకారులకు మంచి తరుణం జిల్లాలో 42 చేపల చెరువులు మంజూరు మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 3 : తెలంగాణ ప్రభు త్వం అన్ని వర్గాలవారి�
ఉద్యోగులంటే జీతం తీసుకుని మన కింద పనిచేసే బానిసలని కంపెనీల యాజమాన్యాలు భావిస్తున్న రోజుల్లో ఓ అమెరికన్ కంపెనీ సీఈఓ ఉద్యోగుల కష్టనష్టాలను అర్ధం చేసుకుని వారికి అండగా ఉంటూ గౌరవించాలని చెబ�
కోల్కతా: తన స్నేహితురాలు అర్పితా ముఖర్జీ ఇళ్లల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు స్వాధీనం చేసుకున్న రూ. 50 కోట్ల నగదు, కేజీల కొద్దీ బంగారం తనవి కావని పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర�
కారు అద్దాలు తుడిచేవారు స్మార్ట్వాచ్ ద్వారా ఫాస్టాగ్ లోగోను స్కానింగ్ చేసి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కొల్లగొట్టే ప్రమాదం ఉంది అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం
తినీతినక రూపాయి రూపాయి కూడబెట్టి తపాలా కార్యాలయంలో కడితే పోస్టుమాస్టర్ చేతివాటం ప్రదర్శించాడు. దీంతో వృద్ధులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పింఛన్ డబ్బులు గ్రామంలో ఉన్న పోస్టుఆఫీసు బ్రాంచ్ల