ఈ కాలంలో నీతి, నిజాయితీలు ఎక్కడున్నాయి? అని చాలా మంది అడుగుతుంటారు. కానీ ఇప్పటికీ చాలా మంది ప్రజలు నిజాయితీగా జీవనం సాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుండటం కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా దుబాయ్లో ఇలాంటి ఘట�
ఖాతాల్లో కోట్లలో నగదు జమ కావడంతో హెచ్డీఎఫ్సీ ఖాతాదారులు అవాక్కయ్యారు. గంటల్లోనే ఖాతాల్లోని నగదు తిరిగి మాయమవ్వడంతో బ్యాంకులకు పరుగులు తీశారు. సాంకేతిక సమస్యల కారణంగా గందరగోళం నెలకొన్నదని, అకౌంట్లను
బడంగ్పేట: ఏ కష్టమూ చేయకుండానే క్షణాల్లో..నిమిషాల్లో కోటీశ్వరులమైపోదామనుకున్న కొందరు అత్యాశపరులు మాయలు, మంత్రాలను గుడ్డిగా నమ్మి 11 లక్షల రూపాయలు నష్టపోయారు. వివరాలిలా ఉన్నాయి. మీర్పేట సీఐ మహేందర్రెడ్
యజమాని మంచం మీద పెట్టిన రూ.1.50లక్షలు ఉన్న సంచిని లాక్కెళ్లిన శునకం.. పైసల కోసం బాధితుల వెతుకులాట పైసల కోసం బాధితుడి వెతుకులాట దుగ్గొండి, ఏప్రిల్ 28 : కాపలా ఉండాల్సిన ఆ కుక్క.. యజమానికి చుక్కలు చూపించింది. మం చం
కాపలా ఉండాల్సిన ఓ పెంపుడు కుక్క.. యజమానికి చుక్కలు చూపించింది. మంచంపై ఉన్న డబ్బుల సంచిని నోట కరచుకొని పరుగుతీసి ఎక్కడో వదిలేయడంతో లబోదిబోమనడం అతడి వంతైంది.
ఒక వ్యక్తి ధనవంతుడైనప్పుడు అతడు పూజింపకూడని వాడైనప్పటికీ పూజింపబడుతాడు. పోగూడని వ్యక్తి ఐనప్పటికి అతని వద్దకు పోతారు. నమస్కరింప తగని వ్యక్తి ఐనప్పటికినీ నమస్కరిస్తారు. ఇదంతా ధనం ప్రభావంగా భావించాలి. అ�
Taliban | అసలే కరువు ఆపైన చేతిలో ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది.. ఇప్పుడు తాలిబాన్ పరిస్థితి కూడా అదే. ఆఫ్ఘనిస్తాన్లో బలవంతంగా అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబాన్.. దేశంలో ఆ�
Viral video | ఆకాశం నుంచి డబ్బులు పడితే ఎంత బాగుంటుందోనని మనకు ఒక్కోసారి అనిపిస్తుంది. నిజజీవితంలో అలా జరిగితే అది విచిత్రమే అవుతుంది. అలాంటి ఒక విచిత్రమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుత�
80 శాతం మందిది ఇదే మాట ఆర్థిక ఇబ్బందులకు కారణాలివీ.. జీవన వ్యయం (కాస్ట్ ఆఫ్ లివింగ్) పెరుగడం ఇతరులను చూసి గొప్పలకుపోయి అనవసరంగా ఖర్చు చేయడం ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం విలాస వస్తువులు కొనుగోలు చేసి అనవసర
ఖర్చుల్లో తగ్గేదే లేదంటున్న భారతీయులు డబ్బు వినియోగంలో మారుతున్న ఆలోచన తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): డబ్బు వినియోగం విషయంలో భారతీయుల ఆలోచనా విధానం క్రమంగా
ఇందల్వాయి, అక్టోబర్ 19: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో సోమవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడినట్టు ఎస్సై గౌరేందర్ గౌడ్ తెలిపారు. ఏటీఎంను ధ్వంసం చేసి రూ. 11.31 ల�
లెక్కల్లో చూపని 7 కోట్ల నగదు గుర్తింపున్యూఢిల్లీ, అక్టోబర్ 17: కాంగ్రెస్ రాజకీయ ప్రచారం కోసం డిజిటల్ కంటెంట్ అందిస్తున్న పలు డిజిటల్ క్యాంపెయిన్ మేనేజ్మెంట్ కంపెనీల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు న�