చెరువుల నిర్మాణాలకు సబ్సిడీ జనరల్ వారికి 40 శాతం.. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు 60 శాతం.. మత్స్యకారులకు మంచి తరుణం జిల్లాలో 42 చేపల చెరువులు మంజూరు మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 3 : తెలంగాణ ప్రభు త్వం అన్ని వర్గాలవారి�
ఉద్యోగులంటే జీతం తీసుకుని మన కింద పనిచేసే బానిసలని కంపెనీల యాజమాన్యాలు భావిస్తున్న రోజుల్లో ఓ అమెరికన్ కంపెనీ సీఈఓ ఉద్యోగుల కష్టనష్టాలను అర్ధం చేసుకుని వారికి అండగా ఉంటూ గౌరవించాలని చెబ�
కోల్కతా: తన స్నేహితురాలు అర్పితా ముఖర్జీ ఇళ్లల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు స్వాధీనం చేసుకున్న రూ. 50 కోట్ల నగదు, కేజీల కొద్దీ బంగారం తనవి కావని పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర�
కారు అద్దాలు తుడిచేవారు స్మార్ట్వాచ్ ద్వారా ఫాస్టాగ్ లోగోను స్కానింగ్ చేసి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కొల్లగొట్టే ప్రమాదం ఉంది అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం
తినీతినక రూపాయి రూపాయి కూడబెట్టి తపాలా కార్యాలయంలో కడితే పోస్టుమాస్టర్ చేతివాటం ప్రదర్శించాడు. దీంతో వృద్ధులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పింఛన్ డబ్బులు గ్రామంలో ఉన్న పోస్టుఆఫీసు బ్రాంచ్ల
ఈ కాలంలో నీతి, నిజాయితీలు ఎక్కడున్నాయి? అని చాలా మంది అడుగుతుంటారు. కానీ ఇప్పటికీ చాలా మంది ప్రజలు నిజాయితీగా జీవనం సాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుండటం కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా దుబాయ్లో ఇలాంటి ఘట�
ఖాతాల్లో కోట్లలో నగదు జమ కావడంతో హెచ్డీఎఫ్సీ ఖాతాదారులు అవాక్కయ్యారు. గంటల్లోనే ఖాతాల్లోని నగదు తిరిగి మాయమవ్వడంతో బ్యాంకులకు పరుగులు తీశారు. సాంకేతిక సమస్యల కారణంగా గందరగోళం నెలకొన్నదని, అకౌంట్లను
బడంగ్పేట: ఏ కష్టమూ చేయకుండానే క్షణాల్లో..నిమిషాల్లో కోటీశ్వరులమైపోదామనుకున్న కొందరు అత్యాశపరులు మాయలు, మంత్రాలను గుడ్డిగా నమ్మి 11 లక్షల రూపాయలు నష్టపోయారు. వివరాలిలా ఉన్నాయి. మీర్పేట సీఐ మహేందర్రెడ్
యజమాని మంచం మీద పెట్టిన రూ.1.50లక్షలు ఉన్న సంచిని లాక్కెళ్లిన శునకం.. పైసల కోసం బాధితుల వెతుకులాట పైసల కోసం బాధితుడి వెతుకులాట దుగ్గొండి, ఏప్రిల్ 28 : కాపలా ఉండాల్సిన ఆ కుక్క.. యజమానికి చుక్కలు చూపించింది. మం చం
కాపలా ఉండాల్సిన ఓ పెంపుడు కుక్క.. యజమానికి చుక్కలు చూపించింది. మంచంపై ఉన్న డబ్బుల సంచిని నోట కరచుకొని పరుగుతీసి ఎక్కడో వదిలేయడంతో లబోదిబోమనడం అతడి వంతైంది.
ఒక వ్యక్తి ధనవంతుడైనప్పుడు అతడు పూజింపకూడని వాడైనప్పటికీ పూజింపబడుతాడు. పోగూడని వ్యక్తి ఐనప్పటికి అతని వద్దకు పోతారు. నమస్కరింప తగని వ్యక్తి ఐనప్పటికినీ నమస్కరిస్తారు. ఇదంతా ధనం ప్రభావంగా భావించాలి. అ�