పాట్నా, సెప్టెంబర్ 15: బీహార్కు చెందిన రంజిత్ దాస్ బ్యాంకు ఖాతాలో ఇటీవల రూ.5.50 లక్షలు పడ్డాయి. వెంటనే విత్ డ్రా చేసేశాడు. తప్పు తెలుసుకొన్న బ్యాంకు అధికారులు నోటీసులు పంపారు. పొరపాటున ఖాతాలో జమ చేశామని, డ
డబ్బులతో పారార్ | వృద్దుడికి సహాయకుడిగా పనిచేస్తున్న వ్యక్తి లాకర్లోనుంచి డబ్బులు తస్కరించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వైద్యో నారాయణో హరిః అనే స్థితి నుంచి వైద్యులు- రోగుల బంధువులకు మధ్య గొడవలు పడే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు నాడిపట్టి సకల వ్యాధులను నిర్ధారణ చేయడమే కాదు, రోగుల యోగక్షేమాలు, వారి కుటుంబ స్థితిగతులు వైద్య�
ముంబై, మే 28: బంగారం, కరెన్సీ ఆస్తులు పెరిగిన నేపథ్యంలో రిజర్వుబ్యాంక్ వద్ద విదేశీ మారకం నిల్వల విలువ మే 21తో ముగిసిన వారంలో 593 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది కొత్త రికార్డు. అంతక్రితంవారంకంటే వీటి విలువ 2.8 �
ఏప్రిల్లో రూ.29 లక్షల కోట్ల పైమాటేకొవిడ్ సెకండ్ వేవ్తో భారీగా పెరిగిన నగదు నిల్వలు ముంబై, మే 4: దేశంలో నగదు చలామణి నానాటికీ పెరుగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లోనూ ఈ ధోరణి కొనసాగుతున్నది. గత నెల�
మార్గమధ్యంలో బైక్ గుర్తింపు రామగిరి/మంథని రూరల్, ఏప్రిల్ 18: భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.50 లక్షలతో వెళ్లిన ఇద్దరు వ్యక్తులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో శనివారం కలకలం రేపింది. పెద్దపల్లి జిల
నలుగురికి మంచి చేస్తే కష్టం కాలంలో మనకి ఆనలుగురే సాయం చేస్తారని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడా మాట సయీద్ ఇసాక్ విషయంలో నిజమైంది. ఈ 63 ఏళ్ల పెద్దాయన తన కష్టంతో ఓ లైబ్రరీని ఏర్పాటు చేశాడు. 10 ఏళ్లుగా ఈ లైబ్రరీని �