తెలంగాణ శాసనమండలికి 2015లో జరిగిన ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకొనేందుకు నాటి టీడీపీ నేత, నేటి పీసీసీ అధ్యక్షుడు..రేవంత్రెడ్డి డబ్బులు ఎరవేయడం రాష్ట్రంలో ‘ఓటుకు నోటు’ తొలి కేసుగా నమోదైంది.
అగ్ర సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ను ఇటీవలకాలంలో వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం చెన్నైలో ఆయన నిర్వహించిన సంగీత కచేరి రసాభాసగా మారిన విషయం తెలిసిందే. నిర్వహణ వైఫల్యం �
ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదనే నెపంతో తండ్రిని తనయుడు హతమార్చిన ఘటన భూపాలపల్లి మండలం దూదేకులపల్లి గ్రామంలో జరిగింది. కుమారుడు ధనుంజయ్ దాడిలో తండ్రి బత్తుల తిరుపతి(50) అక్కడికక్కడే మృతిచెందాడు.
నమస్తే. మాది పెద్దలు కుదిర్చిన పెండ్లి. నా భర్త వ్యాపారం చేస్తాడు. నేను ఇంట్లోనే ఉంటాను. ఆయనకు మా పుట్టింటి వాళ్లంటే గౌరవం లేదు. చులకనగా మాట్లాడతాడు. డబ్బు మనుషులని, తన వ్యాపారానికి సాయం చేయరనీ దుమ్మెత్తిప�
‘లంచం సొమ్ము తిని తెగబలిసాడు’ అంటూ అవినీతి ఉద్యోగులను ఉద్దేశించి విమర్శలు చేయడం కద్దు. అయితే లంచం తీసుకుంటూ పట్టుబడిన ఒక ఉద్యోగి సాక్షాత్తు ఆ సొమ్మును నోట్లో వేసుకుని నమిలి మింగి అధికారులను నిశ్చేష్టు�
అడిగిన వెంటనే డబ్బు ఇవ్వలేదన్న కోపంతో తల్లిని అంతం చేసిన కుమారుడికి న్యాయస్థానం జీవిత ఖైదుగా శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించింది. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు కథనం ప్రకారం.. బల్కంపేట న�
ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2022-23) దేశీయంగా చలామణిలో కరెన్సీ విలువ, నోట్ల సంఖ్య రెండూ పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం 2022-23లో చలామ�
ఆరు నెలలుగా క్యాన్సర్తో బాధపడుతూ దవాఖానల చుట్టూ తిరుతున్నాడు ఓ ఇంటి పెద్ద. అయినా అతడిని కాపాడుకునేందుకు అప్పులు చేసి, గుడిసె, స్థలం అమ్మి రూ.10 లక్షలు ఖర్చుపెట్టింది ఆ నిరుపేద కుటుంబం.
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల శ్రేయస్సు కోసం నిరంతరం కృషిచేస్తున్నది. పంట పెట్టుబడి సహాయం మొదలు.. సాగునీరు, కరెంటుకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నది. పంట చేతికొచ్చిన వెంటనే గ్రామాల్లోనే కొనుగోలు క�
పైసల కన్నా ప్రాణాలే విలువైనవని, ఒక ప్రాణాన్ని కాపాడితే కోటి రూపాయలు సంపాదించినట్లేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని సూచించారు.
Woman Murder | అతిర తన స్నేహితుడైన అఖిల్కు డబ్బును అప్పుగా ఇచ్చింది. వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించాలని చెప్పింది. అయితే ఆ మహిళకు అకస్మాత్తుగా డబ్బు అవసరమైంది. దీంతో బాకీ ఉన్న డబ్బును తిరిగి ఇవ్వాలని అఖిల్ను
Atiq Ahmed | బంధువుల భూమిని అమ్మేందుకు ప్రయాగ్రాజ్కు వచ్చినట్లు న్యాయవాది వకార్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా అతిక్ అహ్మద్ అనుచరులైన అసద్ కలియా, ఇర్షాద్ ఫన్నూ తనను తుపాకీతో బెదిరించారని, పది లక్షలు ఇవ్వాలని