Not Domestic Violence | భర్త తన తల్లితో సమయం గడపడం, ఆమెకు డబ్బు ఇవ్వడం గృహ హింస కాదని సెషన్స్ కోర్టు పేర్కొంది. (Not Domestic Violence) దిగువ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది.
ఒంటరిగా వెళ్తున్న మహిళలు, వృద్ధులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న దంపతులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపేట గ్రామానికి చెందిన గ�
సంపాదించే ప్రతీ వ్యక్తి తన కష్టార్జితాన్ని సురక్షితమైన చోటనే ఉంచాలనుకుంటాడు. పిల్లల విద్య, పెండ్లి కోసమో.. తన పదవీ విరమణ అనంతర జీవితావసరాల కోసమో పొదుపు-పెట్టుబడులకు దిగుతూ ఉంటాడు.
ఈ ప్రపంచంలో ఎంత పాతబడినా, ఎన్ని చేతులు మారినా విలువ తగ్గని ఏకైక వస్తువు డబ్బే! అందుకే, చాలామంది వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆరాట పడుతుంటారు!! ఈ కాసుల వేటలో సర్వశక్తుల్నీ ఒడ్డుతుంటారు.
రాష్ట్ర రైతులు యాసంగి పంట వేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాలం అవుతున్నప్పటికీ చేతిలో సరిపోయేంత పెట్టుబడి లేకపోవడంతో అగచాట్లు పడుతున్నారు. ఓ వైపు సమయం మించిపోత
Personal Finance | డబ్బు ఎవరైనా సంపాదిస్తారు. ఆ డబ్బును ఎంత సమర్థంగా ఉపయోగించుకోగలం అన్నదే మన సంపద వృద్ధిని నిర్ణయిస్తుంది. ఇందుకు ఆర్థిక నిపుణులు చెబుతున్న సూత్రాలు..
రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులను లిఫ్ట్ అడిగి.. బ్లాక్మెయిల్ చేస్తూ పోలీసులకు చిక్కిన మహిళను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Man Murders Mother | రూ.5,000 ఇచ్చేందుకు తల్లి నిరాకరించడంతో ఆమె గొంతునొక్కి కొడుకు హత్య చేశాడు. (Man Murders Mother) ఆ తర్వాత ట్రావెల్ బ్యాగ్లో మృతదేహాన్ని ఉంచి నదిలో పడేసేందుకు ప్రయత్నించాడు. అనుమానించిన స్థానికులు పోలీసులను అ�
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈసీ నిబంధనల ప్రకారం.. అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు రూ.469.63 కోట్ల విలువైన సొత్తు స్వాధీన పర్చుకొని 11,859 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు తెలంగాణ పోలీసుశాఖ శనివారం ఒక ప్�
Minister Gangula | బీఆర్ఎస్(BRS) మంచి మెజార్టీతో నాలుగోసారి విజయం సాధించబోతున్నదని, దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా మేము మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాక
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో తొమ్మిది మంది ఫ్లయింగ్ స్కాడ్ బృందం విస్తృతంగా తనిఖీలు చేపడుతూ.. �
అక్రమ మద్యం, డబ్బు పంపిణీని అరికట్టేందుకు మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలు ఓటర్లను మభ్యపెట్టే యత్నం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట�
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది మొదలు.. భారీ స్థాయిలో నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. తెలంగాణకు తరలించడం కోసం దాచిపెట్టిన రూ.42 కోట్ల నగదును బెంగళూరులో ఓ కాంగ్రెస్ నేత ఇంటి నుంచి ఐటీ అధికారులు �