శాసనసభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో తొమ్మిది మంది ఫ్లయింగ్ స్కాడ్ బృందం విస్తృతంగా తనిఖీలు చేపడుతూ.. �
అక్రమ మద్యం, డబ్బు పంపిణీని అరికట్టేందుకు మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలు ఓటర్లను మభ్యపెట్టే యత్నం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట�
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది మొదలు.. భారీ స్థాయిలో నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. తెలంగాణకు తరలించడం కోసం దాచిపెట్టిన రూ.42 కోట్ల నగదును బెంగళూరులో ఓ కాంగ్రెస్ నేత ఇంటి నుంచి ఐటీ అధికారులు �
తెలంగాణ శాసనమండలికి 2015లో జరిగిన ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకొనేందుకు నాటి టీడీపీ నేత, నేటి పీసీసీ అధ్యక్షుడు..రేవంత్రెడ్డి డబ్బులు ఎరవేయడం రాష్ట్రంలో ‘ఓటుకు నోటు’ తొలి కేసుగా నమోదైంది.
అగ్ర సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ను ఇటీవలకాలంలో వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం చెన్నైలో ఆయన నిర్వహించిన సంగీత కచేరి రసాభాసగా మారిన విషయం తెలిసిందే. నిర్వహణ వైఫల్యం �
ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదనే నెపంతో తండ్రిని తనయుడు హతమార్చిన ఘటన భూపాలపల్లి మండలం దూదేకులపల్లి గ్రామంలో జరిగింది. కుమారుడు ధనుంజయ్ దాడిలో తండ్రి బత్తుల తిరుపతి(50) అక్కడికక్కడే మృతిచెందాడు.
నమస్తే. మాది పెద్దలు కుదిర్చిన పెండ్లి. నా భర్త వ్యాపారం చేస్తాడు. నేను ఇంట్లోనే ఉంటాను. ఆయనకు మా పుట్టింటి వాళ్లంటే గౌరవం లేదు. చులకనగా మాట్లాడతాడు. డబ్బు మనుషులని, తన వ్యాపారానికి సాయం చేయరనీ దుమ్మెత్తిప�
‘లంచం సొమ్ము తిని తెగబలిసాడు’ అంటూ అవినీతి ఉద్యోగులను ఉద్దేశించి విమర్శలు చేయడం కద్దు. అయితే లంచం తీసుకుంటూ పట్టుబడిన ఒక ఉద్యోగి సాక్షాత్తు ఆ సొమ్మును నోట్లో వేసుకుని నమిలి మింగి అధికారులను నిశ్చేష్టు�
అడిగిన వెంటనే డబ్బు ఇవ్వలేదన్న కోపంతో తల్లిని అంతం చేసిన కుమారుడికి న్యాయస్థానం జీవిత ఖైదుగా శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించింది. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు కథనం ప్రకారం.. బల్కంపేట న�
ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2022-23) దేశీయంగా చలామణిలో కరెన్సీ విలువ, నోట్ల సంఖ్య రెండూ పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం 2022-23లో చలామ�
ఆరు నెలలుగా క్యాన్సర్తో బాధపడుతూ దవాఖానల చుట్టూ తిరుతున్నాడు ఓ ఇంటి పెద్ద. అయినా అతడిని కాపాడుకునేందుకు అప్పులు చేసి, గుడిసె, స్థలం అమ్మి రూ.10 లక్షలు ఖర్చుపెట్టింది ఆ నిరుపేద కుటుంబం.