సంపాదించిన దాంట్లో ఎంతోకొంత పొదుపు చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకు తగిన ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు. అయితే, నెలాఖరు వచ్చేసరికి అంచనాలన్నీ తలకిందులవుతాయి. పోపులపెట్టెలో కూడబెట్టిన చిల్లర
Woman assaulted | ఒక మహిళతో లైంగిక సంబంధం కోసం అత్త బలవంతం చేసింది. అలాగే డబ్బు కోసం స్నేహితులతో శృంగారం చేయాలని భర్త వేధించాడు. ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. చివరకు ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బిహార్కు చెందిన ఇద్దరు వ్యక్తులు తమ దగ్గర మహిమగల రంగు నీళ్లు ఉన్నాయని, అందులో రాత్రి డబ్బులు వేస్తే తెల్లారే సరికి డబుల్ అవుతాయని చెప్పి నల్లగొండ మండలం చందనపల్లికి చెందిన ఒకరికి ద్వారా అదే గ్రామానికి
లోక్సభ ఎన్నికలు వేళ దేశ వ్యాప్తంగా జరిగిన సోదాల్లో 1,150 కోట్ల విలువైన నగదు, బంగారాన్ని ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకుంది. 2019 ఎన్నికల్లో పట్టుబడిన రూ.392 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు అధికం.
ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పట్టుబడ్డ సొమ్ము, మద్యం, మత్తు పదార్థాల వివరాలను ఏపీ పోలీసు శాఖ వెల్లడించింది. 2019 ఎన్నికలతో పోల్చితే 2024లో భారీగా మద్యం, డ్రగ్స్ పట్టుబడినట్టు తెలిపింది.
పౌరసరఫరాల సంస్థ కుంభకోణాల ద్వారా వచ్చిన డబ్బును తెలంగాణ నుంచి వైజాగ్ మీదుగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు.
Auto driver | అర్ధరాత్రి వేళ పనిముగించుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తిని అటకాయించి డబ్బులు (Money) ఇవ్వాలంటూ బెదిరించడంతో పాటు దాడికి(Attack) పాల్పడిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Hyderabad | ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగి నుంచి ఒకరు రూ.4 లక్షలు వసూలు చేశాడు. ఏడేండ్లు అయినా ఉద్యోగం ఇప్పించకపోవడంతో తమ డబ్బులు అయినా తిరిగి ఇవ్వాలని అతడిపై బాధితుడు ఒత్తిడి పెంచాడు.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు పలు చోట్ల డబ్బు పంపిణీ చేస్తూ, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నించారు. అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకొని రూ.3లక్షలు సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేశా
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు డబ్బు పంపిణీకి యత్నించారు. శేరిలింగంపల్లిలోని హైదర్నగర్ డివిజన్ హెచ్ఎంటీ శాతవాహన నగర్లో కాంగ్రెస్ నేత, మాజీ కార్పొరేటర్ భాను, ఆ పార్టీకి చెందిన కార�
Chandra Babu | అవినీతి, అక్రమాలతో సంపాందించిన డబ్బుతో ఏపీ సీఎం జగన్ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే కూటమి నీతి, నిజాయితీతో పోటీ చేస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
అవినీతిపరులు దోచుకున్న సొమ్మును తిరిగి పేదలకు ఇవ్వడం కోసం న్యాయ సలహా తీసుకుంటున్నానని ప్రధాని మోదీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని వేమగిరిలో జరిగిన ఎన్డీయే ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, జార్ఖండ్లో�
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. కమిషనరేట్ పరిధిలోని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని మేడ్చల్, మల్కా�