కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ భైంసా మండలంలోని కుంసర గ్రామ రైతులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు.
విప్లవాల గని... గోదావరిఖని లో తెలంగాణ అమరవీరుల త్యాగాలకు అవమానం జరిగింది. సకల జనుల సమ్మెకు పురుడు పోసి... ఉద్యమాల పురిటిగడ్డగా పేరున్న... ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున అమరవీరుల స్తూపం అలంకర�
సామాజికంగా, ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారితో పోలిస్తే అధిక ఆదాయం, ఆర్థికంగా పైస్థాయిలో ఉన్నవారిలోనే సామాజిక బాధ్యత అధికంగా ఉంటుందని ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది.
Don't want job or money | తనకు ఉద్యోగం లేదా డబ్బు వద్దని పహల్గామ్ ఉగ్రవాదిలో మరణించిన శుభం ద్వివేది భార్య తెలిపింది. తన భర్తకు అమరవీరుడి హోదా ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేసింది.
Voters Will Be Reborn As Animals | బీజేపీ ఎమ్మెల్యే మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. డబ్బు, మద్యం, బహుమతులు వంటి ప్రలోభాలకు లొంగే ఓటర్లు మరో జన్మలో జంతువులుగా పుడతారని అన్నారు. దేవుడితో తాను ప్రత్యక్షంగా మాట్లాడతానని చెప్
Pregnant woman dies | చికిత్సకు ముందే పది లక్షలు చెల్లించాలని ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది డిమాండ్ చేశారు. ఆ డబ్బు చెల్లించకపోవడంతో చికిత్స అందించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించడంతో గర్భిణీ మరణి�
బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం రాష్ట్ర ప్రభుత్వం నవంబర్లో కులగణన సర్వే(సామాజిక, ఆర్థిక, విద్య, ఉ పాధి, రాజకీయ, కుల సర్వే) చేపట్టింది. ఈ సర్వేలో పాల్గొన్న ఎన్యుమరేటర్లు, డాటా ఎం ట్రీ ఆపరేటర్లకు పారితోషికం ఇవ్వ�
డబ్బు, ఆర్థిక వ్యవహారాలు ఆధునిక ప్రపంచంలో ఎంతో ప్రాధాన్యం కలిగినవి. డబ్బు సంపాదించడం ఒక్కటే మార్గం కాదు, దాన్ని నిరంతరం పెంచుకుంటూ ఉండాలి. పొదుపు చేసుకునే మార్గాల గురించి తెలుసుకోవాలి. తెలివిగా ఖర్చు చే�
Posing as Amit Shah's son | కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడిగా నమ్మించేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జై షా పేరుతో బీజేపీ ఎమ్మెల్యేకు ఫోన్ చేశాడు. పార్టీకి ఫండ్ కోసం రూ.5 లక్షలు �
Cyber Fraud |టెలిగ్రామ్లో చేరండంటూ వాట్పప్కు వచ్చిన మెసేజ్పై స్పందించిన ఓ వ్యక్తి రూ.80 వేలు పొగొట్టుకున్న సంఘటన చేవెళ్ల పోటీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఫ్లాట్ పేరుతో తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగేందుకు ఆఫీసుకు వచ్చిన మహిళ పట్ల రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్తో పాటు మరో వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడడంతోపాటు దాడికి పాల్పడ్డారు.
సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని దోపిడీ చేసేందుకు రంగం సిద్ధమైంది. సభ్యత్వ రుసుం పేరిట ప్రతి నెలా రూ.20 లక్షలకు పైగా వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. మొదట్లో సభ్యత్వ రుసుం కింద ఒక్క�
వలపు వల విసురుతూ.. బ్లాక్ మెయిల్ చేస్తూ ఓ కిలేడీ ఆర్థికంగా ఉన్న పలువురు వ్యక్తుల నుంచి రూ.కోటి దాకా లూటీ చేసింది. హోంగార్డుగా పనిచేస్తూ, ఆమె వ్యవహరించిన తీరు ఆ పోలీస్ శాఖకే కళంకం తెచ్చిపెట్టింది.