డబ్బు, ఆర్థిక వ్యవహారాలు ఆధునిక ప్రపంచంలో ఎంతో ప్రాధాన్యం కలిగినవి. డబ్బు సంపాదించడం ఒక్కటే మార్గం కాదు, దాన్ని నిరంతరం పెంచుకుంటూ ఉండాలి. పొదుపు చేసుకునే మార్గాల గురించి తెలుసుకోవాలి. తెలివిగా ఖర్చు చే�
Posing as Amit Shah's son | కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడిగా నమ్మించేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జై షా పేరుతో బీజేపీ ఎమ్మెల్యేకు ఫోన్ చేశాడు. పార్టీకి ఫండ్ కోసం రూ.5 లక్షలు �
Cyber Fraud |టెలిగ్రామ్లో చేరండంటూ వాట్పప్కు వచ్చిన మెసేజ్పై స్పందించిన ఓ వ్యక్తి రూ.80 వేలు పొగొట్టుకున్న సంఘటన చేవెళ్ల పోటీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఫ్లాట్ పేరుతో తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగేందుకు ఆఫీసుకు వచ్చిన మహిళ పట్ల రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్తో పాటు మరో వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడడంతోపాటు దాడికి పాల్పడ్డారు.
సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని దోపిడీ చేసేందుకు రంగం సిద్ధమైంది. సభ్యత్వ రుసుం పేరిట ప్రతి నెలా రూ.20 లక్షలకు పైగా వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. మొదట్లో సభ్యత్వ రుసుం కింద ఒక్క�
వలపు వల విసురుతూ.. బ్లాక్ మెయిల్ చేస్తూ ఓ కిలేడీ ఆర్థికంగా ఉన్న పలువురు వ్యక్తుల నుంచి రూ.కోటి దాకా లూటీ చేసింది. హోంగార్డుగా పనిచేస్తూ, ఆమె వ్యవహరించిన తీరు ఆ పోలీస్ శాఖకే కళంకం తెచ్చిపెట్టింది.
ఖాతాలోని డబ్బులను బ్యాంకు అధికారులు కాజేసిన ఘటన మండలంలో చోటు చేసుకున్నది. మనియార్పూర్ గ్రామానికి చెందిన రైతు ఆత్రం రాందాస్ ఈ యేడాది ఆగస్టు 28వ తేదీన మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు వెళ్లి �
man plays rummy | క్యాన్సర్ చికిత్స కోసం తల్లి ఉంచిన డబ్బుతో ఒక వ్యక్తి రమ్మీ గేమ్ ఆడాడు. ఇది తెలిసి తల్లి, సోదరుడు అతడ్ని మందలించారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
‘మీ నాన్నకు నేను డబ్బులు ఇవ్వాల్సి ఉందంటూ..’ మహిళకు ఫోన్ చేసి ఆమె అకౌంట్లోనుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారా�
Navya Haridas: కాంగ్రెస్ పార్టీ కిట్లు, డబ్బులు, మద్యం పంచుతున్నట్లు వయనాడ్ బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ ఆరోపించారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ పోటీపడుతున్నారు. ఇవాళ ఆ నియోజక�
నేతన్నల సామాజిక భద్రత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత పొదుపు పథకానికి శ్రీకారం చుట్టారు. నేత కార్మికుల నెలవారీ ఆదాయంలో 8 శాతం ఆర్డీ 1లో జమ చేసిన తర్వాత.. ప్రభుత్వం ఆర్డీ 2ల
ఆకలి తీర్చుకునేందుకు ఆన్నదానం వద్ద క్యూలైన్లో నిలబడిన ఓ వ్యక్తి జేబులోంచి పిక్ పాకెటర్స్ డబ్బులు కొట్టేశారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్
Son Kills Mother With His Friends | డీజే కన్సోల్ రిపేర్ కోసం డబ్బులు ఇవ్వని తల్లిపై కుమారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన స్నేహితులతో కలిసి ఆమెను హత్య చేశాడు. దర్యాప్తు జరిపిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్త�
యానిమల్' చిత్రంతో ఓవర్నైట్లో స్టార్డమ్ను సంపాదించుకుంది కథానాయిక త్రిప్తి డిమ్రి. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె ఓ వివాదంలో చిక్కుకుంది. వివరాల్లోకి వెళితే..ఇటీవల జైపూర్లో �