Navya Haridas: కాంగ్రెస్ పార్టీ కిట్లు, డబ్బులు, మద్యం పంచుతున్నట్లు వయనాడ్ బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ ఆరోపించారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ పోటీపడుతున్నారు. ఇవాళ ఆ నియోజక�
నేతన్నల సామాజిక భద్రత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత పొదుపు పథకానికి శ్రీకారం చుట్టారు. నేత కార్మికుల నెలవారీ ఆదాయంలో 8 శాతం ఆర్డీ 1లో జమ చేసిన తర్వాత.. ప్రభుత్వం ఆర్డీ 2ల
ఆకలి తీర్చుకునేందుకు ఆన్నదానం వద్ద క్యూలైన్లో నిలబడిన ఓ వ్యక్తి జేబులోంచి పిక్ పాకెటర్స్ డబ్బులు కొట్టేశారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్
Son Kills Mother With His Friends | డీజే కన్సోల్ రిపేర్ కోసం డబ్బులు ఇవ్వని తల్లిపై కుమారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన స్నేహితులతో కలిసి ఆమెను హత్య చేశాడు. దర్యాప్తు జరిపిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్త�
యానిమల్' చిత్రంతో ఓవర్నైట్లో స్టార్డమ్ను సంపాదించుకుంది కథానాయిక త్రిప్తి డిమ్రి. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె ఓ వివాదంలో చిక్కుకుంది. వివరాల్లోకి వెళితే..ఇటీవల జైపూర్లో �
డబ్బుల కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. కేవలం రూ.20 వేల వడ్డీ డబ్బుల కోసం ఓ వ్యక్తి తన సొంత అన్నావదినను చెట్టుకు కట్టేసి దాడి చేశాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలోని నాసర్పురాలో శుక్రవారం కన్నీరు పెట్టించ�
ఈజీ మనీ కోసం ఆ ఆరుగురు ముఠాగా ఏర్పడి, అడ్డదారులు తొక్కారు. అసలు లక్షకు 5లక్షల నకిలీ నోట్లు ఇస్తామని ఎరవేసి, ఆపై బైక్పై వచ్చి అసలు నోట్లు లాక్కొని పరారవుతారు. ఇలా ఏడాది కాలంగా దోపిడీకి పాల్పడుతుండగా.. ఎట్టక�
సంపాదించిన దాంట్లో ఎంతోకొంత పొదుపు చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకు తగిన ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు. అయితే, నెలాఖరు వచ్చేసరికి అంచనాలన్నీ తలకిందులవుతాయి.
సంపాదించిన దాంట్లో ఎంతోకొంత పొదుపు చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకు తగిన ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు. అయితే, నెలాఖరు వచ్చేసరికి అంచనాలన్నీ తలకిందులవుతాయి. పోపులపెట్టెలో కూడబెట్టిన చిల్లర
Woman assaulted | ఒక మహిళతో లైంగిక సంబంధం కోసం అత్త బలవంతం చేసింది. అలాగే డబ్బు కోసం స్నేహితులతో శృంగారం చేయాలని భర్త వేధించాడు. ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. చివరకు ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బిహార్కు చెందిన ఇద్దరు వ్యక్తులు తమ దగ్గర మహిమగల రంగు నీళ్లు ఉన్నాయని, అందులో రాత్రి డబ్బులు వేస్తే తెల్లారే సరికి డబుల్ అవుతాయని చెప్పి నల్లగొండ మండలం చందనపల్లికి చెందిన ఒకరికి ద్వారా అదే గ్రామానికి