‘మా చీరలు మాకివ్వండి, మేం ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయండి’ అంటూ ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబ సభ్యులు జులం చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా మూడుచింతపల్లి మున్సిపాలిటీ పొన్నాలలో జరిగింది.
Talasani Srinivas Yadav | మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ పలు దౌర్జన్యాలకు పాల్పడిందని, డబ్బులు, మద్యం ఏరులై పారించిందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఒకప్పుడు రోజును గంటల్లో లెక్క కట్టుకునేవారు. జీవితం స్లో మోషన్లో నడిచేది. మనసులో మాట చేరాలంటే రోజుల తరబడి ఉత్తరం ప్రయాణించేది. కరెంటు బిల్లు కట్టాలంటే గంటల తరబడి క్యూలో నిలబడేవాళ్లు. బ్యాంకులో డబ్బులు �
Man Holds Woman Hostage at Knifepoint | ఒక వ్యక్తి బట్టల షాపులోకి ప్రవేశించాడు. ఒక మహిళను నిర్బంధించి ఆమె మెడపై కత్తి ఉంచి బెదిరించాడు. లక్ష ఇవ్వాలని షాపు యాజమానిని బెదిరించాడు. చివరకు స్థానికుల సహాయంతో పోలీసులు అతడ్ని అదుపులోక�
College Students Forced To Kiss | పిక్నిక్ స్పాట్కు వెళ్లిన కాలేజీ విద్యార్థుల జంటను ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు. గన్తో బెదిరించి బలవంతంగా కిస్ చేయించారు. దీనిని రికార్డ్ చేసి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేశారు.
జిల్లాలో పత్తి రైతుకు ఇబ్బందులు తప్పడం లేదు. పత్తిని విక్రయించే సమయంలో ఏదో ఒక కొర్రీ పెట్టి అన్న దాతను వేధిస్తున్న సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) విక్రయించిన తర్వాతా డబ్బులు చెల్లించడంలోనూ మనోవ�
Men Rape Girl | ఇద్దరు వ్యక్తులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దానిని రికార్డ్ చేశారు. బాధిత కుటుంబం నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించార�
Insurance |బీమా డబ్బుల కోసం సొంత అన్ననే హత్యచేసిన ఘటన కరీంనగర్ జిల్లా రామడుగులో చోటుచోసుకున్నది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కరీంనగర్లో సీపీ గౌష్ ఆలం వెల్లడించారు.
ఏండ్ల తరబడి ఎలాంటి లావాదేవీలు లేకుండా నిష్క్రియంగా ఉన్న మీ బ్యాంక్ ఖాతాల్లోని నగదును తిరిగి ఇప్పటికీ పొందవచ్చు. అందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఖాతాదారులకు సహాయం చేస్తున్నది.
Suicide | నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని ఫార్డి (బి) గ్రామానికి చెందిన ర్యాపన్వార్ రుక్మ బాయి అనే మహిళ సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపారు.
Employee Flees With Railways' Rs 70 Lakh | రైల్వేకు చెందిన రూ.70 లక్షల డబ్బుతో ప్రైవేట్ సంస్థకు చెందిన ఉద్యోగి పారిపోయాడు. దీంతో ఆ కంపెనీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు షాక్ అయ్యారు.