T20 World Cup | పొట్టి ప్రపంచకప్ మొదలైపోయింది. గ్రూప్ దశ తొలి రోజు రెండు అద్భుతమైన మ్యాచులు క్రీడాభిమానులను అలరించాయి. ఉండే కొద్దీ ఈ టోర్నీ మరింత ఆసక్తికరంగా మారబోతోంది.
T20 World Cup | మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే పొట్టి ప్రపంచకప్లో భారత పేస్ దళం బాధ్యతలు వెటరన్ పేసర్ మహమ్మద్ షమీకే దక్కాయి. గాయంతో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఈ మెగాటోర్నీకి దూరమైన సంగతి తెలిసింద�
T20 World Cup | టీ20 ప్రపంచకప్ కోసం మొత్తం 15 మంది ఆటగాళ్లతో భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. వీరితోపాటు స్టాండ్బై ప్లేయర్లుగా మరో నలుగురిని ఎంపిక చేసింది. అయితే ఈ 19 మందిలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్
భారత స్వతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని నేడు దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నది. దేశం వజ్రోత్సవ సంబురాల్లో నిమగ్నమైన వేళ టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన�
గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ టెస్టులు, వన్డేలు మినహా పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆసియా కప్తో పాటు టీ20 ప్రపంచకప్ కోసం జట్టును ఎంపిక చే�
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డే పూర్తిగా ఏకపక్షంగా సాగింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు భారత పేస్ దళం చుక్కలు చూపించింది. షమీ, బుమ్రా బౌలింగ్ ఆడలేక ఇంగ్లిష్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ క
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పలు చెరిగాడు. ఏకంగా ఆరు వికెట్లతో చెలరేగాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని నిలబెట్టిన ఈ పేసర్.. ఇన్నింగ్స్
కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. ఆరంభంలోనే బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగగా.. మరో వెటరన్ పేసర్ షమీ కూడా సత్తాచాటాడు. బెన్స్టోక్స్ (0)ను తొలి పవర్ప్లేలోనే
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు 8వ వికెట్ కోల్పోయింది. శార్దూల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మహమ్మద్ షమీ (13) పెవిలియన్ చేరాడు. లంచ్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్ సారధి బెన్ స్టోక్స్ తొలి ఓవర్ వేశా
అద్భుతంగా పోరాడి సెంచరీ చేసిన జానీ బెయిర్స్టో (106) ఎట్టకేలకు పెవిలియన్ చేరాడు. ఆఫ్స్టంప్ ఆవల షమీ వేసిన బంతిని డ్రైవ్ చేయడానికి ప్రయత్నించిన బెయిర్స్టో విఫలమయ్యాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి ఫస్ట్ స్�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఎడంచేతి వాటం బ్యాటర్లు అదరగొట్టారు. తొలి రోజు ఆటలో రిషభ్ పంత్ (146) అదరగొట్టగా.. రెండో రోజున రవీంద్ర జడేజా (104) కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాట్స్ వేసిన ఓవర్ చివరి రెండు బంతులకు బౌండ�