గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ టెస్టులు, వన్డేలు మినహా పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆసియా కప్తో పాటు టీ20 ప్రపంచకప్ కోసం జట్టును ఎంపిక చే�
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డే పూర్తిగా ఏకపక్షంగా సాగింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు భారత పేస్ దళం చుక్కలు చూపించింది. షమీ, బుమ్రా బౌలింగ్ ఆడలేక ఇంగ్లిష్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ క
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పలు చెరిగాడు. ఏకంగా ఆరు వికెట్లతో చెలరేగాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని నిలబెట్టిన ఈ పేసర్.. ఇన్నింగ్స్
కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. ఆరంభంలోనే బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగగా.. మరో వెటరన్ పేసర్ షమీ కూడా సత్తాచాటాడు. బెన్స్టోక్స్ (0)ను తొలి పవర్ప్లేలోనే
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు 8వ వికెట్ కోల్పోయింది. శార్దూల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మహమ్మద్ షమీ (13) పెవిలియన్ చేరాడు. లంచ్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్ సారధి బెన్ స్టోక్స్ తొలి ఓవర్ వేశా
అద్భుతంగా పోరాడి సెంచరీ చేసిన జానీ బెయిర్స్టో (106) ఎట్టకేలకు పెవిలియన్ చేరాడు. ఆఫ్స్టంప్ ఆవల షమీ వేసిన బంతిని డ్రైవ్ చేయడానికి ప్రయత్నించిన బెయిర్స్టో విఫలమయ్యాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి ఫస్ట్ స్�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఎడంచేతి వాటం బ్యాటర్లు అదరగొట్టారు. తొలి రోజు ఆటలో రిషభ్ పంత్ (146) అదరగొట్టగా.. రెండో రోజున రవీంద్ర జడేజా (104) కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాట్స్ వేసిన ఓవర్ చివరి రెండు బంతులకు బౌండ�
టీ20 క్రికెట్ అంటే నిమిషంలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు తప్పులు జరగడం సహజం. సరిగ్గా ఇలాగే జరిగింది సోమవారం నాటి సన్రైజర్స్, గుజరాత్ మ్యాచ్లో. సన్రైజర్స్ ఛేజింగ్ సమయంలో కీలక బ్యాటర్ రాహ�
వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ కొత్త బంతితో అదరగొడుతున్నాడు. ఐపీఎల్లో కొత్త జట్టు గుజరాత్ టైటన్స్ తరఫున ఆడుతున్న అతను.. మ్యాచ్ తొలి బంతికే సూపర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ను గోల్డెన్ డక్గా వెనక్కు పంపాడు. ఆ తర్వాత �
లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటన్స్ మధ్య తొలి మ్యాచ్ తొలి బంతికే వికెట్ కూలింది. గుజరాత్ తరఫున బౌలింగ్ ఎటాక్ ప్రారంభించిన మహమ్మద్ షమీ.. ఇన్నింగ్స్ తొలి బంతికే స్టార్ బ్యాటర్, ఎల్ఎస్జీ సారధి కేఎల్ రాహ�
స్పిన్నర్లకు అనుకూలించే పిచ్పై భారత పేసర్లు చెలరేగారు. లంక టాపార్డర్ను తుత్తునియలు చేశారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ చెరో రెండు వికెట్లతో చెలరేగారు. వీరికితోడు అక్షర్ పటేల్ కూడా ఒక వికెట్తో సత్త
టీ20 ప్రపంచకప్లో దాయాది పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న పేసర్ మహమ్మద్ షమీపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అతని �
Shami on fire | సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ కొత్త బంతితో నిప్పులు చెరగడంతో ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్లో స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా ఓ వికెట్ కోల్పోయినా.. ఓవర
దుబాయ్: టీ20 వరల్డ్కప్లో పాకిస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో ఇండియా ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ తర్వాత బౌలర్ షమీపై ఆన్లైన్ ట్రోలింగ్ సాగింది. విపరీతమైన కామెంట్లతో కొందరు షమీని
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘోర పరాజయంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. షమీ లక్ష్యంగా సోషల్ మీడియాతో జరిగిన దాడిని భారత క్రికెటర్లు, పలువుర�