మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యం: మోదీన్యూఢిల్లీ, అక్టోబర్ 13: మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూపొందించిన రూ.100 లక్షల కోట్ల జాతీయ మాస్టర్ ప్లాన్ ‘పీఎం గతి శక్తి’ని ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ప్రారంభించారు. బ�
న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్ పరిస్థితిలో ఆశించిన మార్పులు తెచ్చేందుకు అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. అఫ్గాన్ భూభాగం ఉగ్రవాదానికి స్థావరం కాకూడదని పేర్�
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశంలో తమ సర్కారుకంటే నిర్ణయాత్మక ప్రభుత్వం ఎప్పుడూ లేదని, అందుకే ఎయిరిండియా ప్రైవేటీకరణతో పాటు అనేక సంస్కరణలను ప్రవేశపెడుతున్నామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సోమవారం ఇండియన�
మోదీ హయాంలో ఆర్థిక సంస్థలపై పెరిగిన ఒత్తిడి పదవీకాలానికి ముందే ఆర్థిక వేత్తల రాజీనామాలు రాజన్, ఉర్జిత్, పనగరియా… ఇలా మరికొందరు కోరి తెచ్చుకొన్నవాళ్లు కూడా వెళ్లిపోతున్న వైనం కేంద్రం విధానాలపై అసహనం…
అంత ఓర్పుతో వినే నేతను చూడలేదు: అమిత్ షాన్యూఢిల్లీ: తాను చూసిన నేతల్లో ప్రధాని నరేంద్రమోదీ అత్యుత్తమ ప్రజాస్వామిక నాయకుల్లో ఒకరని కేంద్రహోంమంత్రి అమిత్ షా కొనియాడారు. బీజేపీ అధికారంలో, విపక్షంలో ఉన్న�
ప్రతిపక్షాలది మేధోపరమైన కపటత్వం ఓపెన్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో మోదీ న్యూఢిల్లీ, అక్టోబర్ 2: తాను విమర్శలను ఎంతగానో గౌరవిస్తానని ప్రధాని మోదీ చెప్పారు. దురదృష్టవశాత్తూ విమర్శకుల సంఖ్య రానురాను తగ్గిపోత
ఏడేండ్లలో విదేశాల నుంచి 2.75 లక్షల కోట్ల రుణాల స్వీకరణ మొత్తం అప్పులు రూ.7.08 లక్షల కోట్లకు పెరుగుదల ప్రతిపౌరునిపై 5 లక్షల రుణ భారం సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడి హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రా�
Billgates | కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభించింది. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ స్పందించారు. ఈ మిషన్ లాంచ్ చేసినందుకు ప్రధాని
కొత్తూరు రూరల్ : హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కొత్తూరు మండల పరిధిలోని గూడూరు గ్రామానికి చెందిన రైతు
Puducherry | కేంద్ర పాలితప్రాంతం పుదుచ్చేరి నుంచి రాజ్యసభ ఎంపీగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత ఎస్. సెల్వగణబతి ఎన్నికయ్యారు. ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికైన తొలి బీజేపీ నేత
వ్యాక్సిన్ల తయారీకి భారత్కు రండి అఫ్గానిస్థాన్ను ఉగ్రవాద వ్యాప్తికి ఎవరూ వాడుకోకుండా చూడాలి ఐరాస సాధారణ అసెంబ్లీలో మోదీ ఐరాస, సెప్టెంబర్ 25: ప్రపంచంలో తొలి డీఎన్ఏ కరోనా వ్యాక్సిన్ ‘జైకొవ్-డీ’ని భా
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ప్రధాని నరేంద్ర మోదీ.. వైట్హౌజ్ భేటీలో జోకులేసుకున్నారు. ఇండియాలో అయిదుగురు బైడెన్లు ఉన్నారంటూ జో బైడెన్ చేసిన కామెంట్కు ప్రధాని మోదీ స్పందిస్తూ.. వారికి
ప్రధాని మోదీతో సమావేశంలో బైడెన్ ఆకాంక్షవాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య సంబంధాలు బలోపేతం కావాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆకాంక్షించారు. కొవిడ్, వాతావరణ మార్పులు, వాణిజ్య భాగస్వామ్యం, పెట్టుబడు�
కరోనా సరిఫ్టికెట్లను దేశాలు పరస్పరం గుర్తించాలి: మోదీవాషింగ్టన్, సెప్టెంబర్ 22: వ్యాక్సిన్ సర్టిఫికెట్లను దేశాలు పరస్పరం గుర్తించడం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాన్ని సరళతరం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ