1% మంది దగ్గరే 22% సంపద డబ్బున్నోళ్లు మరింత ధనవంతులుగా పేదవాళ్లు మరింత దారిద్య్రంలోకి.. భారీగా తగ్గిన మహిళల ఆదాయం లెక్కలు దాచేస్తున్న మోదీ సర్కారు వాస్తవ పరిస్థితులు మరింత అధ్వానంగా ఉండొచ్చు వరల్డ్ ఇనీక్�
farm laws repealed | రైతుల మేలు కోసమేనని చెబుతూ మోదీ ప్రభుత్వం గత ఏడాది మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. రైతులకు లాభం చేకూర్చేందుకే ఈ చట్టాలను తెచ్చామని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకున్నప్పటికీ.. �
పదవీకాలం పొడిగిస్తూ కేంద్రం ఆర్డినెన్స్లు ప్రతిసారీ ఏడాదిచొప్పున పెంచేందుకు వీలు ప్రస్తుతం డైరెక్టర్స్ పదవీకాలం రెండేండ్లే సంస్థలను దుర్వినియోగం చేసేందుకే: ప్రతిపక్షాలు న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప�
ప్రపంచ వాతావరణ సదస్సులో ప్రధాని మోదీ పంచామృతం పేరిట భారత్ తరపున 5 హామీలు గ్లాస్గో, నవంబర్ 1: కర్బన తటస్థత (నెట్ జీరో) లక్ష్యాన్ని భారత్ 2070 నాటికి సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.