Puducherry | కేంద్ర పాలితప్రాంతం పుదుచ్చేరి నుంచి రాజ్యసభ ఎంపీగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత ఎస్. సెల్వగణబతి ఎన్నికయ్యారు. ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికైన తొలి బీజేపీ నేత
వ్యాక్సిన్ల తయారీకి భారత్కు రండి అఫ్గానిస్థాన్ను ఉగ్రవాద వ్యాప్తికి ఎవరూ వాడుకోకుండా చూడాలి ఐరాస సాధారణ అసెంబ్లీలో మోదీ ఐరాస, సెప్టెంబర్ 25: ప్రపంచంలో తొలి డీఎన్ఏ కరోనా వ్యాక్సిన్ ‘జైకొవ్-డీ’ని భా
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ప్రధాని నరేంద్ర మోదీ.. వైట్హౌజ్ భేటీలో జోకులేసుకున్నారు. ఇండియాలో అయిదుగురు బైడెన్లు ఉన్నారంటూ జో బైడెన్ చేసిన కామెంట్కు ప్రధాని మోదీ స్పందిస్తూ.. వారికి
ప్రధాని మోదీతో సమావేశంలో బైడెన్ ఆకాంక్షవాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య సంబంధాలు బలోపేతం కావాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆకాంక్షించారు. కొవిడ్, వాతావరణ మార్పులు, వాణిజ్య భాగస్వామ్యం, పెట్టుబడు�
కరోనా సరిఫ్టికెట్లను దేశాలు పరస్పరం గుర్తించాలి: మోదీవాషింగ్టన్, సెప్టెంబర్ 22: వ్యాక్సిన్ సర్టిఫికెట్లను దేశాలు పరస్పరం గుర్తించడం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాన్ని సరళతరం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లిపాలకుర్తి రూరల్, సెప్టెంబర్ 22: ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ప్రకారం జన్ధన్ ఖాతాల్లో నిధులు ఎక్కడ జమచేశారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించార�
సంప్రదింపులు లేకుండానే అధికార మార్పిడి తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించడంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎస్సీవో సదస్సులో ప్రధాని మోదీ పిలుపు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: అఫ్గానిస్థాన్లో ఇటీవలి పరిణామ�
తాలిబన్ సహ వ్యవస్థాపకుడు బరాదర్కూ చోటున్యూయార్క్, సెప్టెంబర్ 15: టైమ్ మ్యాగజైన్ రూపొందించిన ‘ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితా-2021’లో ప్రధాని మోదీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్�
పాట్నా, సెప్టెంబర్ 15: బీహార్కు చెందిన రంజిత్ దాస్ బ్యాంకు ఖాతాలో ఇటీవల రూ.5.50 లక్షలు పడ్డాయి. వెంటనే విత్ డ్రా చేసేశాడు. తప్పు తెలుసుకొన్న బ్యాంకు అధికారులు నోటీసులు పంపారు. పొరపాటున ఖాతాలో జమ చేశామని, డ
Derek O Brien: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపానీ చేత రాజీనామా చేయించడంపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వ్యంగ్యంగా స్పందించింది.
విజయవంతంగా ముగిసిన సీఎం ఢిల్లీ యాత్ర రాష్ట్ర అభివృద్ధి కోసం 9 రోజులు దేశ రాజధానిలో ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ రాష్ర్టానికి సంబంధించిన అంశాలపై లోతైన చర్చ పలు కార్యక్రమాలకు నిధులు ఇవ్వాలని �
ముఖ్యమంత్రి ఆహ్వానానికి ప్రధానమంత్రి సానుకూలంయాదాద్రి ఆలయాన్నిఅద్భుతంగా నిర్మించాంప్రారంభానికి చినజీయర్ స్వామి ముహూర్తం పెడతారు10-15 వేల రుత్విక్కులతోమహా సుదర్శనయాగం చేస్తాంమీరు తప్పక హాజరు కావాలి
ఇది మోదీ సర్కారు మాట! ‘అర్థ్ నీతి’ నివేదికలో తెలంగాణకు నీతి ఆయోగ్ ప్రశంస అత్యంత వేగంగా తెలంగాణ ప్రగతి రాష్ట్రం చిన్నదైనా ఆర్థికంగా బలమైనది వ్యవసాయరంగంలో అనూహ్య వృద్ధి టీఎస్ఐపాస్ అతిపెద్ద ముందడుగు �