సీఎంలతో ప్రధాని వీడియోకాన్ఫరెన్స్ను ప్రత్యక్షప్రసారం చేసిన ఢిల్లీ సర్కార్ తీవ్రంగా ఆక్షేపించిన కేంద్రం క్షమాపణ కోరిన కేజ్రీవాల్ ప్రభుత్వం న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: కరోనా విజృంభణ నేపథ్యంలో వివిధ రాష్
రాజకీయాల నుంచి దూరంగా ఉన్నా మెగాస్టార్ మాత్రం అవసరమైన సందర్భాల్లో ముందుంటున్నారు. అటు సినీ పరిశ్రమ విషయంలోనే కాదు ఇటు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలపై ఖచ్చితంగా తన నిర్ణయాన్ని తెలుపుతున్నారు. అ
ఆక్సిజన్ పారిశ్రామిక వినియోగాన్ని తక్షణం నిషేధించండి ఆలస్యం జరిగితే, కోట్లాది మంది ప్రాణాలు కోల్పోతారు మీరు కోరుకుంటున్నది అదేనా? కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: మనుషు
విదేశీ టీకాలకు కూడా అనుమతులివ్వాలి ప్రధాని మోదీకి మన్మోహన్ లేఖ న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: కరోనా కట్టడికి వ్యాక్సిన్ చాలా కీలకమని, దేశంలో వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సూ�
కోవిడ్ కేసులతో మధ్యప్రదేశ్ అల్లాడిపోతోంది. పాజిటివ్ రోగులకు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యపై కాంగ్రెస్ స్పందించింది. ప్రభుత్వ తీరును తప్పుబడుతూ భోపాల్లో మహాత్ముని విగ్రహం ఎదుట సత్య�
న్యూఢిల్లీ: కరోనా టీకా డోసులను సరిపడా అందుబాటులో ఉంచేందుకు నిబద్ధతతో ఉన్నామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. దేశంలో ఇప్పటికే 10 కోట్ల మందికి టీకా వేశారని, వేగంగా ఈ మైలురాయిని దాటిన దేశం మనదేనని చెప్పారు. గ�
24 గంటలపాటు ప్రచారం చేయకుండా ఈసీ ఆంక్షలు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణ కోల్కతా, ఏప్రిల్ 12: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై ఎన్నికల కమిషన్ (ఈసీ) 24 గంటల ప్రచార నిషేధాన�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: టీకా ఉత్సవ్ను కరోనా మహమ్మారిపై రెండో యుద్ధానికి నాందిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకాలు అందించే లక్ష్యంతో ఆదివారం దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ ప్రారంభ
ప్రశాంత్ కిశోర్ అన్నట్టు బీజేపీ ఆడియో లీక్ కోల్కతా, ఏప్రిల్ 10: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సభలు, ర్యాలీలతో పాటు ఆడియో లీకులు కూడా ప్రచారంలో భాగంగా మారాయి. పోలింగ్ మొదలైనప్పటి నుంచి బీజేపీ, అధికార తృణ�