న్యూఢిల్లీ: కరోనా కల్లోలం నుంచి బైటపడే మార్గాలుఅన్వేషించే కన్నా విమర్సించేవారి నోల్లు మూయించడం మీదనే కేంద్ర సర్కారు ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తున్నది. కరోనా నియంత్రణలో, చికిత్స, టీకాల సౌకర్
పీఎం కిసాన్ నిధులు విడుదలన్యూఢిల్లీ, మే 14: గ్రామీణప్రాంతాల్లో కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నదని, దానినుంచి రక్షణకు టీకాలు వేయించుకోవాలని, మాస్కులు, భౌతికదూరం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని దేశప
న్యూఢిల్లీ, మే 12: అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని (బుధవారం) పురస్కరించుకొని నర్సులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ ‘ఆరోగ్య భారతం కోసం నర్సులు పడుతున్న కష్టం, వృత్తిపై వారి�
న్యూఢిల్లీ, మే 5: కరోనా వ్యాక్సిన్ వృథాను అరికట్టడానికి కేరళ ఆరోగ్య సిబ్బంది చేస్తున్న కృషిని ప్రధాని మోదీ అభినందించారు. మిగతా రాష్ర్టాలు కూడా కేరళ బాటలో నడువాలని సూచించారు. మంగళవారం కేరళ సీఎం పినరాయి వి
సీఎంలతో ప్రధాని వీడియోకాన్ఫరెన్స్ను ప్రత్యక్షప్రసారం చేసిన ఢిల్లీ సర్కార్ తీవ్రంగా ఆక్షేపించిన కేంద్రం క్షమాపణ కోరిన కేజ్రీవాల్ ప్రభుత్వం న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: కరోనా విజృంభణ నేపథ్యంలో వివిధ రాష్
రాజకీయాల నుంచి దూరంగా ఉన్నా మెగాస్టార్ మాత్రం అవసరమైన సందర్భాల్లో ముందుంటున్నారు. అటు సినీ పరిశ్రమ విషయంలోనే కాదు ఇటు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలపై ఖచ్చితంగా తన నిర్ణయాన్ని తెలుపుతున్నారు. అ
ఆక్సిజన్ పారిశ్రామిక వినియోగాన్ని తక్షణం నిషేధించండి ఆలస్యం జరిగితే, కోట్లాది మంది ప్రాణాలు కోల్పోతారు మీరు కోరుకుంటున్నది అదేనా? కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: మనుషు
విదేశీ టీకాలకు కూడా అనుమతులివ్వాలి ప్రధాని మోదీకి మన్మోహన్ లేఖ న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: కరోనా కట్టడికి వ్యాక్సిన్ చాలా కీలకమని, దేశంలో వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సూ�
కోవిడ్ కేసులతో మధ్యప్రదేశ్ అల్లాడిపోతోంది. పాజిటివ్ రోగులకు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యపై కాంగ్రెస్ స్పందించింది. ప్రభుత్వ తీరును తప్పుబడుతూ భోపాల్లో మహాత్ముని విగ్రహం ఎదుట సత్య�