బంగ్లాదేశ్ విముక్తిపోరులోఇరుదేశాల వాళ్ల రక్తం చిందిందిఎన్ని ఒత్తిళ్లున్నా ఈ బంధం విడిపోదుబంగ్లాదేశ్ పర్యటనలో ప్రధాని మోదీఢాకా, మార్చి 26: భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న బంధం రక్త సంబంధం అని ప్రధాని మోద
పెట్రోల్, డీజిల్పై భారీగా ఎక్సైజ్ సుంకం పెంపు ఆరేండ్లలో కేంద్ర ఖజానాకు రూ.2,21,840 కోట్లు చమురు ధరలు తగ్గినా.. ఆ లాభం కేంద్రానికే న్యూఢిల్లీ, మార్చి 22: పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదలతో ఒకవైపు సామ�
సీఎంలతో ప్రధాని మోదీ న్యూఢిల్లీ, మార్చి 17: కరోనాపై పోరులో భారతదేశానికి ఉన్న విశ్వాసం అతివిశ్వాసంగా (ఓవర్ కాన్ఫిడెన్స్గా) మారవద్దని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పటి వరకు సాధించిన విజయాన్ని చూసి నిర్లక్ష్యం�
కోజికొడ్, మార్చి 15: ప్రఖ్యాత కథాకళి కళాకారుడు గురు చెమన్చెరి కున్హిరామన్ నాయర్ సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 105 ఏండ్లు. కొయిలాండిలోని చెలియలో తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. నాయర్ మృతిపట్ల ప్రధాని
రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెబుతూ అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ ప్రజలకు నమ్మకద్రోహం చేశారు. బెంగాల్ ప్రజలకు అక్కగా ఉంటానని నమ్మించి అధికారంలోకి వచ్చిన ఆమె.. ఆ తర్వాత బంధుప్రీతికి తలొ�
దేశ రాజకీయాలపై ప్రభావం చూపనున్న ఎన్నికలు మోదీకి కొరకరాని కొయ్యగా మారిన మమత ఆమెను ఓడించి తీరాలని బీజేపీ పంతం దీదీ గెలిస్తే దేశంలో విపక్ష కూటమికి మరింత దన్ను కమలం వికసిస్తే మరింత పెరుగనున్న మోదీ �
న్యూఢిల్లీ: కరోనా వైరస్ టీకా సర్టిఫికేట్లపై ఉన్న ప్రధాని మోదీ ఫోటోను తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో మోదీ ఫోటోలు ఉన్న ద్రువపత్రాలను ఇవ్వ�
న్యూఢిల్లీ: 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు చరిత్రలో నిలిచిపోయేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి 75 వారాల ముందే అంటే ఈ నెల 12 నుంచే ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్న�
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్తో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా భేటీకానున్నారు. ఆస్ట్రేలియా నిర్వహించనున్న క్వాడ్ సమావేశంలో ఆ ఇద్దరు నేతలు కలుసుకోనున్నట్లు తెలుస్తోంది.