రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెబుతూ అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ ప్రజలకు నమ్మకద్రోహం చేశారు. బెంగాల్ ప్రజలకు అక్కగా ఉంటానని నమ్మించి అధికారంలోకి వచ్చిన ఆమె.. ఆ తర్వాత బంధుప్రీతికి తలొ�
దేశ రాజకీయాలపై ప్రభావం చూపనున్న ఎన్నికలు మోదీకి కొరకరాని కొయ్యగా మారిన మమత ఆమెను ఓడించి తీరాలని బీజేపీ పంతం దీదీ గెలిస్తే దేశంలో విపక్ష కూటమికి మరింత దన్ను కమలం వికసిస్తే మరింత పెరుగనున్న మోదీ �
న్యూఢిల్లీ: కరోనా వైరస్ టీకా సర్టిఫికేట్లపై ఉన్న ప్రధాని మోదీ ఫోటోను తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో మోదీ ఫోటోలు ఉన్న ద్రువపత్రాలను ఇవ్వ�
న్యూఢిల్లీ: 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు చరిత్రలో నిలిచిపోయేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి 75 వారాల ముందే అంటే ఈ నెల 12 నుంచే ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్న�
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్తో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా భేటీకానున్నారు. ఆస్ట్రేలియా నిర్వహించనున్న క్వాడ్ సమావేశంలో ఆ ఇద్దరు నేతలు కలుసుకోనున్నట్లు తెలుస్తోంది.