న్యూఢిల్లీ: కరోనా టీకా డోసులను సరిపడా అందుబాటులో ఉంచేందుకు నిబద్ధతతో ఉన్నామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. దేశంలో ఇప్పటికే 10 కోట్ల మందికి టీకా వేశారని, వేగంగా ఈ మైలురాయిని దాటిన దేశం మనదేనని చెప్పారు. గ�
24 గంటలపాటు ప్రచారం చేయకుండా ఈసీ ఆంక్షలు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణ కోల్కతా, ఏప్రిల్ 12: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై ఎన్నికల కమిషన్ (ఈసీ) 24 గంటల ప్రచార నిషేధాన�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: టీకా ఉత్సవ్ను కరోనా మహమ్మారిపై రెండో యుద్ధానికి నాందిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకాలు అందించే లక్ష్యంతో ఆదివారం దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ ప్రారంభ
ప్రశాంత్ కిశోర్ అన్నట్టు బీజేపీ ఆడియో లీక్ కోల్కతా, ఏప్రిల్ 10: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సభలు, ర్యాలీలతో పాటు ఆడియో లీకులు కూడా ప్రచారంలో భాగంగా మారాయి. పోలింగ్ మొదలైనప్పటి నుంచి బీజేపీ, అధికార తృణ�
తొలి నుంచీ నాకు అది అలవాటు అందరికీ అన్ని సబ్జెక్టులు రావాలని లేదు కష్టంగా అనిపించటం ఓటమి కాదు ‘పరీక్షా పే చర్చా’లో విద్యార్థులతో మోదీ న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: అత్యంత క్లిష్టమైన నిర్ణయాలను తీసుకోవడంతోనే త�
కూచ్బిహార్, ఏప్రిల్ 6: ముస్లింల ఓట్లు తన చేజారిపోతున్నాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భయపడుతున్నారని, అందుకే ఓట్లు చీలిపోకుండా, గంపగుత్తగా తృణమూల్కే ఓటు వేయాలని ముస్లింలను అభ్యర్థిస్తున్నారని ప్రధ�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హౌరాలోని ఒక స్వీట్ షాప్లో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం మమతా బెనర్జీల విగ్రహాలతో కూడిన స్వీట్లు ఆకట్టుకుంటున్నాయి. మోదీ గడ్డంతో ఉండగా, మమత వీల్చైర్ల
వేరే చోట నామినేషన్ వేస్తున్నారట కదా?బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో మోదీ న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: నందిగ్రామ్లో తాను ఓడిపోతున్నట్టు మమతకు అర్థమైందని, అందుకే వేరే స్థానంలో మళ్లీ నామినేషన్ వేయడానికి ఆమె సిద
వెండి కాసుల కోసం జీసస్కు జూడాస్ ద్రోహంబంగారం కోసం కేరళ ప్రజలకు ఎల్డీఎఫ్ వంచనగోల్డ్ స్మగ్లింగ్ స్కామ్పై విజయన్ సర్కార్ మీద ప్రధాని మోదీ విమర్శలు పాలక్కడ్/ధర్మపురం, మార్చి 30: కేరళలోని ఎల్డీఎఫ్ �
కోల్కతా, మార్చి 27: పశ్చిమబెంగాల్లో తొలి విడుత పోలింగ్ మొదలైన వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ‘ఆడియో’ వార్కు తెరలేచింది. తృణమూల్ నుంచి బీజేపీలో చేరిన ప్రళయ్రాయ్కి సీఎం మమత ఫోన్ చేసి.. నం