తొలి నుంచీ నాకు అది అలవాటు అందరికీ అన్ని సబ్జెక్టులు రావాలని లేదు కష్టంగా అనిపించటం ఓటమి కాదు ‘పరీక్షా పే చర్చా’లో విద్యార్థులతో మోదీ న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: అత్యంత క్లిష్టమైన నిర్ణయాలను తీసుకోవడంతోనే త�
కూచ్బిహార్, ఏప్రిల్ 6: ముస్లింల ఓట్లు తన చేజారిపోతున్నాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భయపడుతున్నారని, అందుకే ఓట్లు చీలిపోకుండా, గంపగుత్తగా తృణమూల్కే ఓటు వేయాలని ముస్లింలను అభ్యర్థిస్తున్నారని ప్రధ�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హౌరాలోని ఒక స్వీట్ షాప్లో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం మమతా బెనర్జీల విగ్రహాలతో కూడిన స్వీట్లు ఆకట్టుకుంటున్నాయి. మోదీ గడ్డంతో ఉండగా, మమత వీల్చైర్ల
వేరే చోట నామినేషన్ వేస్తున్నారట కదా?బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో మోదీ న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: నందిగ్రామ్లో తాను ఓడిపోతున్నట్టు మమతకు అర్థమైందని, అందుకే వేరే స్థానంలో మళ్లీ నామినేషన్ వేయడానికి ఆమె సిద
వెండి కాసుల కోసం జీసస్కు జూడాస్ ద్రోహంబంగారం కోసం కేరళ ప్రజలకు ఎల్డీఎఫ్ వంచనగోల్డ్ స్మగ్లింగ్ స్కామ్పై విజయన్ సర్కార్ మీద ప్రధాని మోదీ విమర్శలు పాలక్కడ్/ధర్మపురం, మార్చి 30: కేరళలోని ఎల్డీఎఫ్ �
కోల్కతా, మార్చి 27: పశ్చిమబెంగాల్లో తొలి విడుత పోలింగ్ మొదలైన వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ‘ఆడియో’ వార్కు తెరలేచింది. తృణమూల్ నుంచి బీజేపీలో చేరిన ప్రళయ్రాయ్కి సీఎం మమత ఫోన్ చేసి.. నం
బంగ్లాదేశ్ విముక్తిపోరులోఇరుదేశాల వాళ్ల రక్తం చిందిందిఎన్ని ఒత్తిళ్లున్నా ఈ బంధం విడిపోదుబంగ్లాదేశ్ పర్యటనలో ప్రధాని మోదీఢాకా, మార్చి 26: భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న బంధం రక్త సంబంధం అని ప్రధాని మోద
పెట్రోల్, డీజిల్పై భారీగా ఎక్సైజ్ సుంకం పెంపు ఆరేండ్లలో కేంద్ర ఖజానాకు రూ.2,21,840 కోట్లు చమురు ధరలు తగ్గినా.. ఆ లాభం కేంద్రానికే న్యూఢిల్లీ, మార్చి 22: పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదలతో ఒకవైపు సామ�
సీఎంలతో ప్రధాని మోదీ న్యూఢిల్లీ, మార్చి 17: కరోనాపై పోరులో భారతదేశానికి ఉన్న విశ్వాసం అతివిశ్వాసంగా (ఓవర్ కాన్ఫిడెన్స్గా) మారవద్దని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పటి వరకు సాధించిన విజయాన్ని చూసి నిర్లక్ష్యం�
కోజికొడ్, మార్చి 15: ప్రఖ్యాత కథాకళి కళాకారుడు గురు చెమన్చెరి కున్హిరామన్ నాయర్ సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 105 ఏండ్లు. కొయిలాండిలోని చెలియలో తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. నాయర్ మృతిపట్ల ప్రధాని