విక్రయానికి రూ.6 లక్షల కోట్ల ప్రభుత్వ సంస్థలు కేంద్ర ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధం తెలంగాణ ఉద్యోగులకు టీఆర్ఎస్ సర్కారు అండ పని చేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలవండి అంగన్వాడీలకు రూ.13,650 వేతనం ఇస్తున�
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దేశ వ్యాప్తంగా చాలా పాపులర్. బాహుబలి సినిమాతో అందరికి ఎలా ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందో ఈ చిత్రానికి రచయితగా పని చేసిన విజయేంద్ర ప్రసాద్ కూడా అందరి దృ
బృందంలో బీజేపీ, కాంగ్రెస్ సహా 10 పార్టీల నేతలు కులగణనతో సమర్థంగా పథకాల రూపకల్పన: నితీశ్ జంతువులను లెక్కిస్తున్నప్పుడు మనుషులనూ లెక్కించొచ్చు: తేజస్వీ న్యూఢిల్లీ, ఆగస్టు 23: కులాలవారీగా జనగణన చేపట్టాలన్న
అక్రమ కేసులు పెట్టాలని కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఆదేశం మనీశ్ సిసోడియా తీవ్ర ఆరోపణలు.. న్యూఢిల్లీ, ఆగస్టు 21: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీ ప
66% నుంచి 24 శాతానికి పడిపోయిన జనాదరణమూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడిన్యూఢిల్లీ, ఆగస్టు 16: దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ప్రభ తగ్గిపోతున్నది. తర్వాతి ప్రధాని ఎవరయితే బాగుంటుందని ఇండియా టుడే మ్యాగజైన్ ‘మూ�
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అనుసరిస్తున్న ఆర్థిక, విదేశాంగ విధానాలకు తాను పూర్తిగా వ్యతిరేకినని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి అన్నారు. ట్విట్టర్లో ఓ వ్యక్తి ట్వీట్కు సమాధానం ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ ఆ
మౌలిక సదుపాయాలు, ఉద్యోగావకాశాల కల్పనకు ప్రణాళికను ప్రకటించిన మోదీ రాబోయే 25 ఏండ్లు అమృత ఘడియలు సమిష్టి కృషితో నవభారతాన్ని సాధిద్ధాం ఇంధన రంగంలో 2047కల్లా స్వావలంబన కొత్తగా నేషనల్ హైడ్రోజన్ మిషన్ 75 వారాల
ప్రధాని మోదీకి మమతా బెనర్జీ లేఖకోల్కతా, ఆగస్టు 7: ప్రజా వ్యతిరేక ‘విద్యుత్తు సంస్కరణల బిల్లు-2021’ను పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసన తెలుపు
భోపాల్, ఆగస్టు 7: పేదలను కాంగ్రెస్ వంచించిందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. గత ప్రభుత్వం రోజూ వందసార్లు ‘పేదలు’ అనే మాటను పాటలా పాడేదని, వారి సంక్షేమానికి మాత్రం ఏం చేయలేదని ధ్వజమెత్తారు. మధ్యప్రద�
క్రీడల్లో అత్యున్నత పురస్కారం రాజీవ్గాంధీ ఖేల్రత్న పేరును ఇక నుంచి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డుగా మారుస్తున్నట్లు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని దేశ�
ప్రజల దృష్టిలో పోలీసులను హీరోలను చేయాలి 25 ఏండ్లలో ప్రపంచానికి ఆదర్శంగా నిలువాలి ప్రొబేషనరీ ఐపీఎస్లకు ప్రధాని మోదీ సూచన హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేక భ�
మరో నాలుగు భారతీయ భాషల్లో కూడా జాతీయ నూతన విద్యా విధానానికి ఏడాది పూర్తి జాతి నిర్మాణంలో ఎన్ఈపీ కీలకమన్న ప్రధాని మోదీ ఏబీసీ, విద్యాప్రవేశ్ తదితర ప్రొగ్రామ్ల ప్రారంభం న్యూఢిల్లీ, జూలై 29: జాతి నిర్మాణం �
దేశ సమైక్యతకు పాటుపడుదాం జాతీయ హీరోలను స్మరిద్దాం మన్కీ బాత్లో ప్రధాని మోదీ తిరుపతి యువకుడు ప్రణీత్కు ప్రశంస హైదరాబాద్/ న్యూఢిల్లీ, జూలై 25: దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ప్�
అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీన్యూఢిల్లీ, జూలై 20: కరోనా మహమ్మారిపై పోరులో రాజకీయాలకు అతీతంగా కేంద్రం, రాష్ర్టాలు కలిసి ఒక జట్టుగా పనిచేయాలని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కరోనా నియంత్రణపై మంగళవారం నిర్�