ప్రధాని మోదీ న్యూఢిల్లీ: సంవత్సరాల పాటు ఎన్నో కష్టాలను అధిగమించి భారత అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారని, దేశమంతా వారికి మద్దతు తెలుపాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం మన్ కీ బాత్
న్యూఢిల్లీ: భారత్లో స్థానికంగా తయారయ్యే బొమ్మలను ప్రజలు ప్రోత్సహించాలని ప్రధాని మోదీ కోరారు. ప్రస్తుతం 80 శాతం బొమ్మలను భారత్ దిగుమతి చేసుకుంటున్నదని, దీంతో మన దేశం నుంచి కోట్లాది రూపాయలు విదేశాలకు వె�
రిటైర్మెంట్ ప్రయోజనాల నిలిపివేత?న్యూఢిల్లీ, జూన్ 21: పశ్చిమబెంగాల్ మాజీ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బంద్యోపధ్యాయ్కు వ్యతిరేకంగా తీవ్రమైన చర్యలను కేంద్రం ప్రారంభించింది. ఈ మేరకు ఆయనకు పదవీ విరమణ అనంతర
సీఎం ఉద్ధవ్కు శివసేన ఎమ్మెల్యే లేఖముంబై, జూన్ 20: బీజేపీతో మళ్లీ చేతులు కలుపాలని కోరుతూ శివసేనకు చెందిన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. ఇరు పార్టీల మధ్య పొత్తు దెబ్బతినడంత
న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ నాయకులతో ఈ నెల 24న ప్రధాని మోదీ భేటీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు సంబంధించి మాత్రమేనని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జమ్ము కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసమే ప్
భూముల వేలంపై బండి సంజయ్ అడ్డగోలు వాదన పీఎస్యూల అమ్మకాలను మొదలుపెట్టిందే వాజపేయి ప్రభుత్వరంగ సంస్థల ఉనికి లేకుండా చేస్తున్న మోదీ ఇప్పటికే 145 సార్లు పెట్టుబడుల ఉపసంహరణ రాష్ర్టాల్లోని ఆస్తులనూ విక్రయి�
అనారోగ్యంతో తుదిశ్వాస ప్రధాని మోదీ సంతాపం భువనేశ్వర్, జూన్ 11: ఒడిశా మాజీ సమాచార కమిషనర్, సేంద్రియ వ్యవసాయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన రాధామోహన్ (78) కన్నుమూశారు. అనారోగ్య కారణాల వల్ల గురువారం ర
ప్రధాని నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఆమోదం ఇండ్లు, స్థలాల గొడవలకు చట్టబద్ధ పరిష్కారం ప్రతిజిల్లాలో రెంట్ అథారిటీ, కోర్టులు, ట్రిబ్యునళ్లు చట్టం విధివిధానాలను ప్రకటించిన కేంద్రప్రభుత్వం న్యూఢిల్ల
గ్రీన్ ఇండియా చాలెంజ్కు ప్రధాని ప్రశంస వృక్షవేదం పుస్తకం అందరూ చదవాలి ఎంపీ సంతోష్కుమార్కు అభినందన లేఖ ప్రత్యేక ప్రతినిధి, మే 28 (నమస్తే తెలంగాణ):‘భూమి మన తల్లి.. మనం ఆమె పిల్లలం.. ధరణి మాతను గౌరవించి పచ్చ
టీకా ఉత్పత్తిని పెంచడానికి దేశంలోని ఫార్మా కంపెనీలకు అనుమతులివ్వాలని మంగళవారం ఓ సదస్సులో నేను సూచించాను. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ ప్రక్రియలో ఉన్నట్టు తెలియడం సంతోషకరం.-నితిన్ గడ్కరీ, కేంద్రమ�
కొట్టుకుపోయిన పీ-305 నౌకలో ఇంకా ఆచూకీ లేని 49 మంది గుజరాత్కు తక్షణసాయంగా వెయ్యి కోట్లు ప్రకటించిన ప్రధాని ముంచుకొస్తున్న మరో తుఫాన్ యాస్ ముంబై, మే 19: తౌటే తుఫాన్ ధాటికి సోమవారం బాంబే హై తీరంలో కొట్టుకుపో�