గుజరాత్ అల్లర్ల కేసుపై సుప్రీంకోర్టున్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల (2002) సమయంలో ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న నరేంద్రమోదీతో పాటు 64 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్చిట్ ఇచ్చిన ముగింపు నివేదికను, దాన్�
వారణాసి: మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ పనైనా చేయగలడని, ఆరోగ్యం కోసం చేసే ఖర్చు అన్ని పెట్టుబడుల్లోకెల్లా అత్యుత్తమమైనదని ప్రధాని మోదీ అన్నారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక వసతుల కల్పన కార్యక్రమాన్ని త�
న్యూఢిల్లీ, అక్టోబర్ 24: విజయవంతమైన వ్యాక్సినేషన్ డ్రైవ్ భారతదేశ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. 100 కోట్ల డోసుల పంపిణీ పూర్తైన సందర్భంలో దేశం సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుత�
సీవీసీ, సీబీఐలను ఉద్దేశించి ప్రధాని మోదీకుషీనగర్/కేవడియా, అక్టోబర్ 20: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక దేశంలో అవినీతి తగ్గిందని ప్రధాని మోదీ అన్నారు. అవినీతిని పారదోలడం సాధ్యమేనని ప్రజల్లో తాము విశ్�
మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యం: మోదీన్యూఢిల్లీ, అక్టోబర్ 13: మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూపొందించిన రూ.100 లక్షల కోట్ల జాతీయ మాస్టర్ ప్లాన్ ‘పీఎం గతి శక్తి’ని ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ప్రారంభించారు. బ�
న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్ పరిస్థితిలో ఆశించిన మార్పులు తెచ్చేందుకు అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. అఫ్గాన్ భూభాగం ఉగ్రవాదానికి స్థావరం కాకూడదని పేర్�
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశంలో తమ సర్కారుకంటే నిర్ణయాత్మక ప్రభుత్వం ఎప్పుడూ లేదని, అందుకే ఎయిరిండియా ప్రైవేటీకరణతో పాటు అనేక సంస్కరణలను ప్రవేశపెడుతున్నామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సోమవారం ఇండియన�
మోదీ హయాంలో ఆర్థిక సంస్థలపై పెరిగిన ఒత్తిడి పదవీకాలానికి ముందే ఆర్థిక వేత్తల రాజీనామాలు రాజన్, ఉర్జిత్, పనగరియా… ఇలా మరికొందరు కోరి తెచ్చుకొన్నవాళ్లు కూడా వెళ్లిపోతున్న వైనం కేంద్రం విధానాలపై అసహనం…
అంత ఓర్పుతో వినే నేతను చూడలేదు: అమిత్ షాన్యూఢిల్లీ: తాను చూసిన నేతల్లో ప్రధాని నరేంద్రమోదీ అత్యుత్తమ ప్రజాస్వామిక నాయకుల్లో ఒకరని కేంద్రహోంమంత్రి అమిత్ షా కొనియాడారు. బీజేపీ అధికారంలో, విపక్షంలో ఉన్న�
ప్రతిపక్షాలది మేధోపరమైన కపటత్వం ఓపెన్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో మోదీ న్యూఢిల్లీ, అక్టోబర్ 2: తాను విమర్శలను ఎంతగానో గౌరవిస్తానని ప్రధాని మోదీ చెప్పారు. దురదృష్టవశాత్తూ విమర్శకుల సంఖ్య రానురాను తగ్గిపోత
ఏడేండ్లలో విదేశాల నుంచి 2.75 లక్షల కోట్ల రుణాల స్వీకరణ మొత్తం అప్పులు రూ.7.08 లక్షల కోట్లకు పెరుగుదల ప్రతిపౌరునిపై 5 లక్షల రుణ భారం సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడి హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రా�
Billgates | కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభించింది. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ స్పందించారు. ఈ మిషన్ లాంచ్ చేసినందుకు ప్రధాని
కొత్తూరు రూరల్ : హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కొత్తూరు మండల పరిధిలోని గూడూరు గ్రామానికి చెందిన రైతు