పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లిపాలకుర్తి రూరల్, సెప్టెంబర్ 22: ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ప్రకారం జన్ధన్ ఖాతాల్లో నిధులు ఎక్కడ జమచేశారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించార�
సంప్రదింపులు లేకుండానే అధికార మార్పిడి తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించడంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎస్సీవో సదస్సులో ప్రధాని మోదీ పిలుపు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: అఫ్గానిస్థాన్లో ఇటీవలి పరిణామ�
తాలిబన్ సహ వ్యవస్థాపకుడు బరాదర్కూ చోటున్యూయార్క్, సెప్టెంబర్ 15: టైమ్ మ్యాగజైన్ రూపొందించిన ‘ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితా-2021’లో ప్రధాని మోదీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్�
పాట్నా, సెప్టెంబర్ 15: బీహార్కు చెందిన రంజిత్ దాస్ బ్యాంకు ఖాతాలో ఇటీవల రూ.5.50 లక్షలు పడ్డాయి. వెంటనే విత్ డ్రా చేసేశాడు. తప్పు తెలుసుకొన్న బ్యాంకు అధికారులు నోటీసులు పంపారు. పొరపాటున ఖాతాలో జమ చేశామని, డ
Derek O Brien: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపానీ చేత రాజీనామా చేయించడంపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వ్యంగ్యంగా స్పందించింది.
విజయవంతంగా ముగిసిన సీఎం ఢిల్లీ యాత్ర రాష్ట్ర అభివృద్ధి కోసం 9 రోజులు దేశ రాజధానిలో ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ రాష్ర్టానికి సంబంధించిన అంశాలపై లోతైన చర్చ పలు కార్యక్రమాలకు నిధులు ఇవ్వాలని �
ముఖ్యమంత్రి ఆహ్వానానికి ప్రధానమంత్రి సానుకూలంయాదాద్రి ఆలయాన్నిఅద్భుతంగా నిర్మించాంప్రారంభానికి చినజీయర్ స్వామి ముహూర్తం పెడతారు10-15 వేల రుత్విక్కులతోమహా సుదర్శనయాగం చేస్తాంమీరు తప్పక హాజరు కావాలి
ఇది మోదీ సర్కారు మాట! ‘అర్థ్ నీతి’ నివేదికలో తెలంగాణకు నీతి ఆయోగ్ ప్రశంస అత్యంత వేగంగా తెలంగాణ ప్రగతి రాష్ట్రం చిన్నదైనా ఆర్థికంగా బలమైనది వ్యవసాయరంగంలో అనూహ్య వృద్ధి టీఎస్ఐపాస్ అతిపెద్ద ముందడుగు �
విక్రయానికి రూ.6 లక్షల కోట్ల ప్రభుత్వ సంస్థలు కేంద్ర ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధం తెలంగాణ ఉద్యోగులకు టీఆర్ఎస్ సర్కారు అండ పని చేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలవండి అంగన్వాడీలకు రూ.13,650 వేతనం ఇస్తున�
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దేశ వ్యాప్తంగా చాలా పాపులర్. బాహుబలి సినిమాతో అందరికి ఎలా ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందో ఈ చిత్రానికి రచయితగా పని చేసిన విజయేంద్ర ప్రసాద్ కూడా అందరి దృ
బృందంలో బీజేపీ, కాంగ్రెస్ సహా 10 పార్టీల నేతలు కులగణనతో సమర్థంగా పథకాల రూపకల్పన: నితీశ్ జంతువులను లెక్కిస్తున్నప్పుడు మనుషులనూ లెక్కించొచ్చు: తేజస్వీ న్యూఢిల్లీ, ఆగస్టు 23: కులాలవారీగా జనగణన చేపట్టాలన్న
అక్రమ కేసులు పెట్టాలని కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఆదేశం మనీశ్ సిసోడియా తీవ్ర ఆరోపణలు.. న్యూఢిల్లీ, ఆగస్టు 21: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీ ప
66% నుంచి 24 శాతానికి పడిపోయిన జనాదరణమూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడిన్యూఢిల్లీ, ఆగస్టు 16: దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ప్రభ తగ్గిపోతున్నది. తర్వాతి ప్రధాని ఎవరయితే బాగుంటుందని ఇండియా టుడే మ్యాగజైన్ ‘మూ�
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అనుసరిస్తున్న ఆర్థిక, విదేశాంగ విధానాలకు తాను పూర్తిగా వ్యతిరేకినని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి అన్నారు. ట్విట్టర్లో ఓ వ్యక్తి ట్వీట్కు సమాధానం ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ ఆ