పాట్నా, సెప్టెంబర్ 15: బీహార్కు చెందిన రంజిత్ దాస్ బ్యాంకు ఖాతాలో ఇటీవల రూ.5.50 లక్షలు పడ్డాయి. వెంటనే విత్ డ్రా చేసేశాడు. తప్పు తెలుసుకొన్న బ్యాంకు అధికారులు నోటీసులు పంపారు. పొరపాటున ఖాతాలో జమ చేశామని, డ
Derek O Brien: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపానీ చేత రాజీనామా చేయించడంపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వ్యంగ్యంగా స్పందించింది.
విజయవంతంగా ముగిసిన సీఎం ఢిల్లీ యాత్ర రాష్ట్ర అభివృద్ధి కోసం 9 రోజులు దేశ రాజధానిలో ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ రాష్ర్టానికి సంబంధించిన అంశాలపై లోతైన చర్చ పలు కార్యక్రమాలకు నిధులు ఇవ్వాలని �
ముఖ్యమంత్రి ఆహ్వానానికి ప్రధానమంత్రి సానుకూలంయాదాద్రి ఆలయాన్నిఅద్భుతంగా నిర్మించాంప్రారంభానికి చినజీయర్ స్వామి ముహూర్తం పెడతారు10-15 వేల రుత్విక్కులతోమహా సుదర్శనయాగం చేస్తాంమీరు తప్పక హాజరు కావాలి
ఇది మోదీ సర్కారు మాట! ‘అర్థ్ నీతి’ నివేదికలో తెలంగాణకు నీతి ఆయోగ్ ప్రశంస అత్యంత వేగంగా తెలంగాణ ప్రగతి రాష్ట్రం చిన్నదైనా ఆర్థికంగా బలమైనది వ్యవసాయరంగంలో అనూహ్య వృద్ధి టీఎస్ఐపాస్ అతిపెద్ద ముందడుగు �
విక్రయానికి రూ.6 లక్షల కోట్ల ప్రభుత్వ సంస్థలు కేంద్ర ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధం తెలంగాణ ఉద్యోగులకు టీఆర్ఎస్ సర్కారు అండ పని చేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలవండి అంగన్వాడీలకు రూ.13,650 వేతనం ఇస్తున�
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దేశ వ్యాప్తంగా చాలా పాపులర్. బాహుబలి సినిమాతో అందరికి ఎలా ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందో ఈ చిత్రానికి రచయితగా పని చేసిన విజయేంద్ర ప్రసాద్ కూడా అందరి దృ
బృందంలో బీజేపీ, కాంగ్రెస్ సహా 10 పార్టీల నేతలు కులగణనతో సమర్థంగా పథకాల రూపకల్పన: నితీశ్ జంతువులను లెక్కిస్తున్నప్పుడు మనుషులనూ లెక్కించొచ్చు: తేజస్వీ న్యూఢిల్లీ, ఆగస్టు 23: కులాలవారీగా జనగణన చేపట్టాలన్న
అక్రమ కేసులు పెట్టాలని కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఆదేశం మనీశ్ సిసోడియా తీవ్ర ఆరోపణలు.. న్యూఢిల్లీ, ఆగస్టు 21: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీ ప
66% నుంచి 24 శాతానికి పడిపోయిన జనాదరణమూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడిన్యూఢిల్లీ, ఆగస్టు 16: దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ప్రభ తగ్గిపోతున్నది. తర్వాతి ప్రధాని ఎవరయితే బాగుంటుందని ఇండియా టుడే మ్యాగజైన్ ‘మూ�
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అనుసరిస్తున్న ఆర్థిక, విదేశాంగ విధానాలకు తాను పూర్తిగా వ్యతిరేకినని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి అన్నారు. ట్విట్టర్లో ఓ వ్యక్తి ట్వీట్కు సమాధానం ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ ఆ
మౌలిక సదుపాయాలు, ఉద్యోగావకాశాల కల్పనకు ప్రణాళికను ప్రకటించిన మోదీ రాబోయే 25 ఏండ్లు అమృత ఘడియలు సమిష్టి కృషితో నవభారతాన్ని సాధిద్ధాం ఇంధన రంగంలో 2047కల్లా స్వావలంబన కొత్తగా నేషనల్ హైడ్రోజన్ మిషన్ 75 వారాల
ప్రధాని మోదీకి మమతా బెనర్జీ లేఖకోల్కతా, ఆగస్టు 7: ప్రజా వ్యతిరేక ‘విద్యుత్తు సంస్కరణల బిల్లు-2021’ను పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసన తెలుపు
భోపాల్, ఆగస్టు 7: పేదలను కాంగ్రెస్ వంచించిందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. గత ప్రభుత్వం రోజూ వందసార్లు ‘పేదలు’ అనే మాటను పాటలా పాడేదని, వారి సంక్షేమానికి మాత్రం ఏం చేయలేదని ధ్వజమెత్తారు. మధ్యప్రద�
క్రీడల్లో అత్యున్నత పురస్కారం రాజీవ్గాంధీ ఖేల్రత్న పేరును ఇక నుంచి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డుగా మారుస్తున్నట్లు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని దేశ�