farm laws repealed | రైతుల మేలు కోసమేనని చెబుతూ మోదీ ప్రభుత్వం గత ఏడాది మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. రైతులకు లాభం చేకూర్చేందుకే ఈ చట్టాలను తెచ్చామని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకున్నప్పటికీ.. �
పదవీకాలం పొడిగిస్తూ కేంద్రం ఆర్డినెన్స్లు ప్రతిసారీ ఏడాదిచొప్పున పెంచేందుకు వీలు ప్రస్తుతం డైరెక్టర్స్ పదవీకాలం రెండేండ్లే సంస్థలను దుర్వినియోగం చేసేందుకే: ప్రతిపక్షాలు న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప�
ప్రపంచ వాతావరణ సదస్సులో ప్రధాని మోదీ పంచామృతం పేరిట భారత్ తరపున 5 హామీలు గ్లాస్గో, నవంబర్ 1: కర్బన తటస్థత (నెట్ జీరో) లక్ష్యాన్ని భారత్ 2070 నాటికి సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
గుజరాత్ అల్లర్ల కేసుపై సుప్రీంకోర్టున్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల (2002) సమయంలో ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న నరేంద్రమోదీతో పాటు 64 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్చిట్ ఇచ్చిన ముగింపు నివేదికను, దాన్�
వారణాసి: మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ పనైనా చేయగలడని, ఆరోగ్యం కోసం చేసే ఖర్చు అన్ని పెట్టుబడుల్లోకెల్లా అత్యుత్తమమైనదని ప్రధాని మోదీ అన్నారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక వసతుల కల్పన కార్యక్రమాన్ని త�
న్యూఢిల్లీ, అక్టోబర్ 24: విజయవంతమైన వ్యాక్సినేషన్ డ్రైవ్ భారతదేశ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. 100 కోట్ల డోసుల పంపిణీ పూర్తైన సందర్భంలో దేశం సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుత�
సీవీసీ, సీబీఐలను ఉద్దేశించి ప్రధాని మోదీకుషీనగర్/కేవడియా, అక్టోబర్ 20: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక దేశంలో అవినీతి తగ్గిందని ప్రధాని మోదీ అన్నారు. అవినీతిని పారదోలడం సాధ్యమేనని ప్రజల్లో తాము విశ్�
మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యం: మోదీన్యూఢిల్లీ, అక్టోబర్ 13: మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూపొందించిన రూ.100 లక్షల కోట్ల జాతీయ మాస్టర్ ప్లాన్ ‘పీఎం గతి శక్తి’ని ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ప్రారంభించారు. బ�
న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్ పరిస్థితిలో ఆశించిన మార్పులు తెచ్చేందుకు అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. అఫ్గాన్ భూభాగం ఉగ్రవాదానికి స్థావరం కాకూడదని పేర్�
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశంలో తమ సర్కారుకంటే నిర్ణయాత్మక ప్రభుత్వం ఎప్పుడూ లేదని, అందుకే ఎయిరిండియా ప్రైవేటీకరణతో పాటు అనేక సంస్కరణలను ప్రవేశపెడుతున్నామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సోమవారం ఇండియన�
మోదీ హయాంలో ఆర్థిక సంస్థలపై పెరిగిన ఒత్తిడి పదవీకాలానికి ముందే ఆర్థిక వేత్తల రాజీనామాలు రాజన్, ఉర్జిత్, పనగరియా… ఇలా మరికొందరు కోరి తెచ్చుకొన్నవాళ్లు కూడా వెళ్లిపోతున్న వైనం కేంద్రం విధానాలపై అసహనం…
అంత ఓర్పుతో వినే నేతను చూడలేదు: అమిత్ షాన్యూఢిల్లీ: తాను చూసిన నేతల్లో ప్రధాని నరేంద్రమోదీ అత్యుత్తమ ప్రజాస్వామిక నాయకుల్లో ఒకరని కేంద్రహోంమంత్రి అమిత్ షా కొనియాడారు. బీజేపీ అధికారంలో, విపక్షంలో ఉన్న�