వారణాసి: మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ పనైనా చేయగలడని, ఆరోగ్యం కోసం చేసే ఖర్చు అన్ని పెట్టుబడుల్లోకెల్లా అత్యుత్తమమైనదని ప్రధాని మోదీ అన్నారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక వసతుల కల్పన కార్యక్రమాన్ని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఆయన సోమవారం ప్రారంభించారు.