ఈ రోజుల్లో చాలామంది బిజీ లైఫ్ స్టైల్ ను లీడ్ చేస్తూ ఆఫీస్లో రోజుకు 8 నుంచి 10 గంటలు కూర్చొనే పనిచేస్తున్నారు. ఇంటికి వెళ్లాక కూడా వాకింగ్ చేయడం పక్కనపెట్టి కూర్చునే ఫోన్లు, టీవీ చూస్తూ గడిపేస్తున్నారు. ఇ
ప్రతి మనిషికీ నిండు నూరేళ్లు బతకాలనే కోరిక ఉంటుంది. ఆహారపు అలవాట్లను కొద్దిగా సరిచేసుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది! ఎలాగో తెలుసా? కొన్ని రకాల ఆహార పదార్థాలు దేహంలో జీవక్రియలను తీవ్రంగా ప్రభావితం
Scrub Typhus | ఏపీలో స్క్రబ్టైఫస్పై జరుగుతున్న ప్రచారంపై ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ స్పందించింది. స్క్రబ్టైఫస్ కొత్త వ్యాధి కాదని ఏపీ ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. ఇది కూడా డెంగీ, మలేరియాలాంటిదే అని ప
కనుబొమలు.. ముఖారవిందాన్ని మరో మెట్టు ఎక్కిస్తాయి. అందుకే, చాలామంది అందంగా కనిపించడానికి వీటిని పొందికగా తీర్చిదిద్దుకుంటారు. అయితే, కనుబొమలు.. ఆరోగ్య రహస్యాలనూ బయటపెడతాయని నిపుణులు అంటున్నారు. వెంట్రుకల
నడుము చుట్టుకొలత.. వ్యక్తి ఆరోగ్యాన్ని తెలుపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులు, మధుమేహం ఇతర జీవక్రియ రుగ్మతలను బయటపెడుతుందని అంటున్నారు. నడుము చుట్టు పక్కల అధికంగా ఉండే ‘విసెరల్ కొవ్వు�
తిన్న తర్వాత పదిహేను నిమిషాలు నడిచే చిన్న అలవాటు ద్వారా ఆరోగ్యపరమైన ప్రయోజనాలెన్నో పొందొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత పదిహేను నిమిషాలు నడిచేవాళ్లకు ఆరోగ్యపరంగా అయిదు రకాల ప్రయోజన�
Ozone Pollution | పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న ఓజోన్ కాలుష్యంపై సీపీసీబీ (CPCB) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కి కీలక నివేదిక సమర్పించింది. తక్షణం చర్యలు తీసుకోకపోతే ఊపిరితిత్తుల వ్యాధులు, ఉబ్బసం కేసులు వే
‘జంక్ ఫుడ్'తో పెద్దపేగుల ఆరోగ్యం దెబ్బతింటున్నది. చిన్నపిల్లల్లోనూ గ్యాస్ ట్రబుల్, అల్సర్ లాంటి సమస్యలు కనిపిస్తున్నాయి. దాంతో, దీర్ఘకాలంపాటు సప్లిమెంట్లు, మందులు వాడాల్సిన పరిస్థితి ఎదురవుతున్న�
ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి బీ వాణీ శ్రీ అన్నారు.
ఇంట్లో తక్కువ మొక్కలుంటే మన మనః స్థితి(మూడ్) బాగుంటుందని, ఒక గదిలో చాలా మొక్కలుంటే అది మనల్ని ఒత్తిడికి గురి చేస్తుందని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ తాజా అధ్యయనం వెల్లడించింది. మనుషులు ఇండ్ల లోపల ఎంత మేర�
మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం రోజుకు 10,000 అడుగులు నడవడం తప్పనిసరంటూ ఇప్పటివరకు పలువురు నిపుణులు చెప్పుకొచ్చారు. ఫిట్నెస్ ట్రాకర్లు, వెల్నెస్ యాప్స్ కూడా దాన్ని జీవనశైలిలో భాగం చేశాయి. దాంతో తక్కు�
Cyclone Montha | మొంథా తుపాన్ దృష్ట్యా రాబోయే నాలుగు రోజులు చాలా కీలకమైనవని ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు
వైద్య, ఆరోగ్య, ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీఎస్టీ పేరుతో వేతనాల్లో కోత పడనుందా? జీఎస్టీ పేరుతో 5 శాతం కటింగ్ కానున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇందుకు ఉదాహరణగా ములు
పౌష్టికాహారం తీసుకోవడం వల్లనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం గంగాధర మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించిన సభ కార్యక్రమానికి ఎమ్మెల్యే మేడిప�