పోషకాలు అధికంగా ఉండే డ్రైఫ్రూట్స్ను సూపర్ఫుడ్గా చెబుతారు. ఆరోగ్యం కోసం ఇప్పుడు చాలామంది వీటిని ఆశ్రయిస్తున్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్గా, ఆఫీసుల్లో చిరుతిండిగా, సాయంత్రాల్లో స్నాక్స్గానూ తీసుకుంటు
రక్తాన్ని శుద్ధి చేయడం, శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడంలాంటి ప్రధానమైన పనులెన్నింటినో చేసే కాలేయాన్ని మనం మాత్రం సరిగ్గా పట్టించుకోం. కానీ లివర్ ఆరోగ్యంగా ఉంటేనే మనం కులాసాగా ఉండగలం.
పోషకాహారం తీసుకోవడం ద్వారనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని ధర్మపురి ప్రాజెక్ట్ సీడీపీఓ వాణిశ్రీ అన్నారు. పోషణమాసం కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని కస్తూరిభా విద్యాలయంలో ‘మీరు తినే ఆహారం మీ పెరుగుదల’ అ�
బరువు తగ్గండినేటితరాన్ని ‘ఊబకాయం’ పట్టిపీడిస్తున్నది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో.. ‘బరువు’ చేయిదాటి పోతున్నది. ఫలితంగా, అనేక రోగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉన్నది.
Japan | శతాధిక వృద్ధులు అధికంగా ఉన్న దేశాల్లో జపాన్ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇలా వందేండ్లు పైబడిన వారి సంఖ్య ఏటికేడూ పెరుగుతూ ఉంది. వరుసగా 55వ సంవత్సరమూ ఈ పెరుగుదల నమోదైందని జపాన్ ఆరోగ్యశాఖ ఇటీవల వెల్లడించిం�
Parenting Tips | విద్యారంగంలో పెరుగుతున్న పోటీతత్వం.. విద్యార్థులపై ఒత్తిడిని పెంచుతున్నది. అది వారి మానసిక, శారీరక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. పసివాళ్ల బాల్యాన్ని చిత్తు చేస్తున్నది. ఈ పరిస్థితి దీర్ఘ
Cough Syrup | దగ్గు మందు కారణంగా మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో 11 మంది చిన్నారులు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే దగ్గు మందు వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.
Pawan Kalyan | రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ప్రస్తుతం సినిమాలు, రాజకీయాల్లో సమాంతరంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వేగంగా పరుగులు పెడుతున్నారు. కానీ ఈ వేగమే ఆయన ఆరోగ్యంపై ప్రభ�
పండ్లు, కూరగాయల జ్యూస్లలో పోషకాలు, విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. అందుకే.. చాలామంది పండ్ల రసాలను తాగుతుంటారు. వాటన్నిటికన్నా.. ‘ఏబీసీ జ్యూస్' మ�
మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ స్వాతి లక్ష్మణ్ పేర్కొన్నారు. పట్టణంలోని అల్లమయ్యగుట్ట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారి సశక్తు పరివార్ అభియాన్ �
Chandrababu | ప్రజల ఆరోగ్యం విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఏమీ తెలియకుండా మాట్లాడుతూ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండ
మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని స్వస్థ్ నారీ, స శక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. జ�