పండ్లు, కూరగాయల జ్యూస్లలో పోషకాలు, విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. అందుకే.. చాలామంది పండ్ల రసాలను తాగుతుంటారు. వాటన్నిటికన్నా.. ‘ఏబీసీ జ్యూస్' మ�
మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ స్వాతి లక్ష్మణ్ పేర్కొన్నారు. పట్టణంలోని అల్లమయ్యగుట్ట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారి సశక్తు పరివార్ అభియాన్ �
Chandrababu | ప్రజల ఆరోగ్యం విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఏమీ తెలియకుండా మాట్లాడుతూ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండ
మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని స్వస్థ్ నారీ, స శక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. జ�
మహిళలు తమ ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని, జిల్లా మహిళా సాధికారత కేంద్ర కోఆర్డినేటర్ శ్రీలత అన్నారు. నగరంలోని వావిలాలపల్లిలో గల వోక్సి దీనదయాల్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్�
Bala Krishna | టాలీవుడ్ స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనారోగ్యానికి గురయ్యారనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారికంగా వెల్లడించారు.
ప్రస్తుత జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి వల్ల మధుమేహం, బీపీ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని, నిర్లక్ష్యం చేస్తే గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తాయని, కావునా నిత్యం వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవ�
వయసొచ్చిందని పెళ్లి చేశారు. తర్వాత పిల్లలు, వాళ్ల చదువులు. కళ్లుమూసి తెరిచేలోపే సగం జీవితం అయిపోతుంది!! ఇలా 40 ఏళ్లు వచ్చేసరికి చాలామంది మిడ్లైఫ్ క్రైసిస్ని లోలోపల ఫీల్ అవుతుంటారు. ఈ పరిస్థితిని బయటిక�
గిల్లి ఏడుస్తుంటే బుజ్జగించినట్టే ఉన్నది జీఎస్టీ సంస్కరణల తంతు. అసలు సామాన్యుల వినియోగానికి అవసరమయ్యే అన్నిరకాల వస్తువులపై నాలుగు శ్లాబుల కింద 5, 12, 18, 28 శాతం వడ్డింపులు తెమ్మన్నది ఎవరు? వాటి కిందపడి నలిగి �
భారతీయులు ఇష్టంగా తినే పండ్లలో అరటి ముందుంటుంది. రుచితోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తుంది. అయితే, పండు మాత్రమే కాకుండా.. అరటి పువ్వు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున�
ఆధునిక మానవుడు తన జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళనలను భాగం చేసుకుని వాటినుంచి బయటపడేందుకు నిత్యం సతమతమవుతున్నాడు. ఔషధాలతో కుస్తీ పట్టకుండా యోగాసనాలు సాధన చేస్తే.. ఒత్తిడి నుంచి కొంతవరకైనా బయటపడొచ్చు.
ఉరుకుల పరుగుల జీవితంలో పడి.. సమయానికి తినలేకపోతున్నారు. బయటి తిండి, మారుతున్న ఆహారపు అలవాట్లతో.. ‘అసిడిటీ’ బారినపడుతున్నారు. కడుపులో మంట, కడుపుబ్బరం, హార్ట్బర్న్ లాంటి సమస్యలతో సతమతం అవుతున్నారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం అద్భుతంగా ఉందని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పారు. ‘యూఎస్ఏ టుడే’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్ మాట్లాడుతూ, ట్రంప్ అలుపెరుగని నేత అని చెప్పారు.
Special attention | ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.