యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని మెట్పల్లి సీనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగేశ్వరరావు అన్నారు. యోగ దినోత్సవం లో భాగంగా శనివారం మెట్పల్లి కోర్టు ఆవరణలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో యోగా కార్�
కొందరు మధ్యాహ్నం వేళ కునికిపాట్లు పడుతుంటారు. అందులోనూ భోజనం తర్వాత నిద్రలోకి జారుకుంటారు. ఇంట్లోనే కాదు.. ఆఫీస్లో ఉన్నప్పుడూ.. అంతే! మెల్లిగా డెస్క్పైనే ఒరిగిపోతుంటారు. దాంతో.. దేనిమీదా దృష్టి నిలవక.. పన
MLA Palla Rajeshwar Reddy | నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం..మీ అందరి దీవెనెలు, ప్రార్ధనలతో కోలుకుంటున్న..త్వరలో మీ అందరిని త్వరలో కలుస్తా.. అనుకోకుండా ఈ నెల 11న బాత్రూమ్లో జారిపడిన ఘటనలో దవాఖానలో చేరడం జరిగింది. సర్జరీ సమయంలో
పారిశుధ్య కార్మికులు, మహిళ సంఘాల సభ్యురాళ్ల ఆరోగ్య పరిరక్షణ కోసమే ఉచితంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆన్నారు.
విదేశాల నుంచి దిగుమతైన ఆహార పదార్థాల్లో ఒకటి రోజ్మేరీ. పాశ్చాత్య వంటలకు మరింత రుచిని జోడించేందుకు దీనిని జతచేస్తారు. అయితే రుచికి మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలకు రోజ్మేరీ ప్రసిద్ధి చెందింది.
Tea | వర్షాకాలం వచ్చేస్తున్నది. చల్లగా చిరుజల్లులు పడుతూ ఉంటే.. వేడివేడిగా కాఫీనో, చాయో తాగాలని మనసు ఉవ్విళ్లూరుతుంటుంది. అప్పటికే ఉదయం - సాయంత్రం కాఫీ/టీ తాగే అలవాటు ఎలాగూ ఉంటుంది. ఈ క్రమంలో రోజుకు ఐదారు సార్�
సైకిల్ అంటే చిన్నప్పటి కోరిక ఎంత మాత్రం కాదు. నాలుగు దశాబ్దాల కిందట మగపెండ్లివారు సగర్వంగా అడిగే కట్నకానుక కూడా కాదు. మన అభివృద్ధి, సుస్థిరత, ఆరోగ్యం దిశగా అదో అద్భుతమైన పరికరం. మన శారీరక శ్రమే దానికి ఇంధ�
గోళ్లు.. ఇప్పుడు ఫ్యాషన్ ఐకాన్గా మారాయి. అందంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే.. ఆరోగ్యంగా ఉంటేనే గోళ్లు అందంగా కనిపిస్తాయి. కానీ, పోషకాహారలోపం, కాలుష్యం, రసాయనాల వాడకం.. ఇలా అనేక కారణాలతో గోళ్లు జీవం కోల�
పిల్లలకు మెరుగైన జీవితం అందించాలని అందరు తల్లిదండ్రులు కోరుకుంటారు. వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తూ.. తమ పని పూర్తయిందని అనుకుంటారు. పిల్లలు కోరినవి అందిస్తూ.. వారిని గొప్పగా పెంచుతున్నామని భావిస్తార�
Yoga | ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని ఇంటింటికి, దుకాణాదారుల వద్దకు వెళ్లి ఆయూష్ శాఖ అధ్వర్యంలో యోగా ఆసనాలపై రామాయంపేట యోగా శిక్షకులు మద్దెల భరత్ అవగాహన క�
100 Days plan | పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం పార్రిశామిక ప్రాంతంలో మొక్కలు నాటడం ఎంతో ఆవశ్యకమన్నారు. 100 ర
ఉద్యోగులంతా పరిస్థితులకనుగుణంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని టీజీ ఎన్ పిడీసీఎల్ ఎస్ఈ కంకటి మాధవరావు అన్నారు. పెద్దపల్లి మంలంలోని రాఘవాపూర్ సబ్ స్టేషన్ లో గల టీజీఎన్ పీడీసిఎల్ ఎస్ఈ కార్యాలయ సమ
Yoga | ముందస్తు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఆయుష్మాన్ భారత్ మందిరంలో సోమవారం ఆయుర్వేద వైద్యాధికారి గణపతి రావు వైద్యాధికారులు, సిబ్బందికి యోగాసనాలు వేయించారు.
యోగా సాధనతోనే శారీరక, మానసిక ఆరోగ్యం పొందవచ్చని యోగా ఇన్ స్ట్రక్టర్ లు సత్తిష్ గౌడ్, జ్యోతి అన్నారు. అంతర్జాతీయ యోగ వారోత్సవాల్లో భాగంగా గురువారం మండల కేంద్రలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద యోగా కార్యక్రమ