Diabetes | ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. మధుమేహం బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ దీని బారినపడుతున్నారు. మారుతూ వస్తున్న జీవనశై�
నిద్రకు ఉపక్రమించే ముందు ఫోన్ను స్క్రోల్ చేసేవారు వారానికి దాదాపు 50 నిమిషాల నిద్రను కోల్పోతారని తాజా పరిశోధన వెల్లడించింది. మెదడు కూడా దెబ్బ తినొచ్చని హెచ్చరించింది.రోజూ స్క్రీన్ టైమ్ వల్ల శరీరంలో�
స్కిన్నీ జీన్స్, టైట్ టాప్స్ లాంటి టైట్ దుస్తులతో కాస్త జాగ్రత్త. ఇవి శరీరంలో రక్త ప్రవాహాన్ని దెబ్బతీస్తాయి. వీటిని రెగ్యులర్గా ధరిస్తే.. దీర్ఘకాలంలో రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రక్తప్రసర
Health News | వంటింట్లో ఉల్లి, వెల్లుల్లి తప్పనిసరిగా ఉంటాయి. దాదాపుగా అన్ని రకాల ఆహారాల్లో వీటిని వాడుతూ ఉంటారు. ఉల్లి, వెల్లుల్లి కలిపితింటే ఏం జరుగుతుంది? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? దీనికి నిపుణులు చెబుతున
తరాలు మారుతున్న కొద్దీ.. పిల్లల పెంపకంలోనూ మార్పు వస్తున్నది. ఒకప్పుడు విలువలే.. తల్లిదండ్రుల తొలి ప్రాధాన్యంగా ఉండేది. ఆ తర్వాత కాలంలో.. చదువు, డబ్బుకు ప్రాధాన్యత పెరిగింది. అయితే, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో..
Heart Attack | అమీర్పేట, ఫిబ్రవరి 17 : డయాగ్నోసిస్ సరిగ్గా ఉంటే గుండెపోటు నివారణ సాధ్యమేనని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ సాయి రవిశంకర్ తెలిపారు. గుండె పనితీరును కనిపెట్టే ఒక సాధారణ ఈ�
Doctor Imtiaz Begum | నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని కారెగామ్ గ్రామంలో సంజీవని హాస్పిటల్ సౌజన్యంతో హెల్త్ ప్లస్ ఫార్మసీ, మెడికల్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది.
చాలామంది పిజ్జా, బర్గర్లను జంక్ఫుడ్ కిందజమకడుతుంటారు. బర్గర్లో కూరగాయల ముక్కలు, బ్రెడ్, కొంచెం చీజ్ మాత్రమే ఉంటాయి కదా... నిజంగా ఇది జంక్ ఫుడ్ కిందకే వస్తుందా? ఆరోగ్యానికి మంచిది కాదా?
యువతీయువకులు ప్రతి రోజు వాకింగ్, రన్నింగ్, క్రీడల్లో పాల్గొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మార్చి 2న జరిగే రాచకొండ రన్నర్స్ నిర్వహించబోయే ‘ఆరోగ్య రన్' వాల్పోస్టర్న
Milk | పాలు.. అద్భుతమైన పౌష్టికాహారం. చిన్నప్పటి నుంచీ తాగుతూనే ఉంటాం. ఎక్కువగా ఆవు, గేదె, మేక పాలను తీసుకుంటాం. అయితే, వీటిలో ఏ పాలు మంచివి? అనేవిషయంలో ఇప్పటికీ అయోమయమే! ఈ విషయంపై ఆయుర్వేద నిపుణులు స్పష్టత ఇస్తు
T Padmarao - KTR | మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే టీ పద్మారావును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఫోన్ ద్వారా ఆయన ఆరోగ్యంపై వాకబు చేశారు.
ఆరోగ్యం కోసం.. ఇప్పుడంతా ఇత్తడి, రాగి పాత్రలే వాడుతున్నారు. వీటిలోనే ఆహారం వండుకుంటూ, తింటూ ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. కానీ, వీటిని సరిగ్గా శుభ్రం చేయలేక తిప్పలు పడుతున్నారు. ఇత్తడి, రాగి పాత్రలు ఇట్ట�