కొత్తగూడెం: ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ దే మెజారిటీ ఓటర్లు మావైపే ఉన్నారని ఖమ్మం ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్ది తాతా మధు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం జిల్లా కేంద్రం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్�
MLC | ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా (MLC) ఎన్నికైన ఐదుగురు టీఆర్ఎస్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు
TRS | మహబూబ్నగర్ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవమవగా, తాజాగా కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్
ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థ శాసన మండలి ఎన్నికల నామినేషన్లను జిల్లా ఎన్నికల పరిశీలకులు సి. సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పరిశీలించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి గౌతమ్ తె�
ఖమ్మం: ఖమ్మం స్ధానిక సంస్ధల నియోజకవర్గ ఎంఎల్సీ ఎన్నికకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. 16 నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ పక్రియ మంగళవారంతో ముగిసింది. టిఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధుసూదన్ కాంగ్రేస్ అభ్య
MLC nominations | రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు నామ
అమరావతి : గుండెపోటుతో మరణించిన కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా భౌతికకాయానికి ఏపీ సీం జగన్మోహన్రెడ్డి నివాళులర్పించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి�
పాలకుర్తి :ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండ ప్రకాష్కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం పట్ల ముదిరాజ్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్య�
ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ కోటపల్లి : ఆర్థిక ఇబ్బందులతో కార్పొరేట్ వైద్యం పొందలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంలా పనిచేస్తుందని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ అన్నారు. కోటపల్లి మండలం పా�
బతుకమ్మకు అంతర్జాతీయ ఖ్యాతి!ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖలీల్వాడి, అక్టోబర్ 13: బతుకమ్మ పండుగ విశిష్ఠతను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం న�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గురువారం దర్శించుకున్నారు. ఉదయం రామాలయానికి చేరుకున్న ఆయనకు టెంపుల్ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయం
పల్లా రాజేశ్వర్ రెడ్డి | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి గురువారం పదవీ ప్రమాణం స్వీకరించ�
పట్టభద్రుల ఆకాంక్షలను నెరవేరుస్తా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన వాణీదేవి పీవీ తనయ కొత్త రాజకీయ ప్రస్థానం ఇది నా జీవితంలో మర్చిపోలేని ఘట్టం. చాలా కాలంగా నేను రాజకీయాలకు దూరం�