రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఇటీవల ఎన్నికైన శంభీపూర్ రాజు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలోని తన చాంబర్లో ప్రొటెం చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రీ ఆయనతో ప్రమాణం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేంద్రం భిక్ష కాదని, ఎవరి దయాదాక్షిణ్యాలతోనో ఏర్పడలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్లో చేసిన వ్యా�
Patnam Maheder reddy | మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, వంటేరి యాదవరెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. శాసన మండలిలోని తన కార్యాలయంలో ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ వారితో ప్రమాణ స్వీకారం
మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణ అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్ణణంలోని కనకదుర్గ దేవాలయంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఆధ్వర్యంలో ఆలయకమిటీ సభ్యులు ఎమ
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన సిరికొండ మధుసూదనాచారి ఆదివారం పదవీ ప్రమాణం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి త�
గంభీరావుపేట: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా గెలిసిన రమణను శనివారం పద్మశాలి సంఘం సభ్యులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ
ఖమ్మం: శాసనమండలి సభ్యుడుగా విజయం సాధించిన తాతా మధుని ఐఎఫ్ఏ ఆర్గనైజేషన్ అధ్యక్షులు సునీల్ ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైద్రాబాద్లోని తాతా మధు నివాసంలో ఆయన మధును కలిసి పుష్పగుచ్చం అందచేశా
కొత్తగూడెం: ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ దే మెజారిటీ ఓటర్లు మావైపే ఉన్నారని ఖమ్మం ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్ది తాతా మధు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం జిల్లా కేంద్రం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్�
MLC | ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా (MLC) ఎన్నికైన ఐదుగురు టీఆర్ఎస్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు
TRS | మహబూబ్నగర్ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవమవగా, తాజాగా కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్
ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థ శాసన మండలి ఎన్నికల నామినేషన్లను జిల్లా ఎన్నికల పరిశీలకులు సి. సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పరిశీలించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి గౌతమ్ తె�
ఖమ్మం: ఖమ్మం స్ధానిక సంస్ధల నియోజకవర్గ ఎంఎల్సీ ఎన్నికకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. 16 నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ పక్రియ మంగళవారంతో ముగిసింది. టిఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధుసూదన్ కాంగ్రేస్ అభ్య
MLC nominations | రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు నామ