చివరి రోజూ ఘనంగా వేడుకలు ఉర్రూతలూగించిన సాంస్కృతిక కార్యక్రమాలు 286 మందికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ధర్మపురి, ఏప్రిల్ 2: ఎల్ఎమ్ కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉగాది సంబురాలు అంబరాన్�
మొండివైఖరి వీడకపోతే తెలంగాణ మాదిరి ఉద్యమమే.. పంజాబ్, హర్యానా తరహాలో మన ధాన్యం కొనాలి.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రుల అబద్ధాలు టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు అర్ధసత్యాలను ఎండగట్టాలి.. తెలంగాణ ప్ర�
సీఎం కేసీఆర్కు మాజీ ప్రజాప్రతినిధుల వినతి హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు తమకూ ఇండ్ల స్థలాలు కేటాయించాలని మాజీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్
రాష్ట్రంలో మూడు రాజ్యాంగ పదవులను నడిపిస్తున్నది రైతు బిడ్డలేనని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. సోమవారం శాసనమండలి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్రెడ్డి పదవీ బాధ్యతలు
పెండింగ్లో ఉన్న భాషాపండితుల అప్గ్రేడేషన్ను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (ఆర్యూపీపీ) కోరింది. ఈ మేరకు సంఘం నేతలు ఆదివారం రైతుబంధు
నిజామాబాద్ నగరానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయిప్రసాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అభిమానాన్ని చాటుకొన్నారు. ఏటా కవిత పుట్టిన రోజు సందర్భంగా ఏదో ఓ రూపంలో శుభాకాంక్షలు
ప్రస్తుతం మహిళలకు ఇస్తున్న గౌరవం, స్వేచ్ఛ మరింత పెరగాల్సిన అవసరం ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. మహిళలు భాగస్వాములయ్యే ప్రతిరంగం ఉన్నతంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
నాడు డిసెంబర్ 9న చేసిన ప్రకటన తెలంగాణ ప్రజల జీవితాలను మార్చితే.. మార్చి 9న సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఉద్యోగార్థుల జీవితాలను మార్చిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్�
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లాను ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. బుధవారం ఆయనను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించి బీఫాం అందజేశారు...
విడుదల చేసిన రాష్ట్ర ఆర్థికశాఖ హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.387.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈ మేరకు నిధులు విడు�
రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఇటీవల ఎన్నికైన శంభీపూర్ రాజు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలోని తన చాంబర్లో ప్రొటెం చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రీ ఆయనతో ప్రమాణం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేంద్రం భిక్ష కాదని, ఎవరి దయాదాక్షిణ్యాలతోనో ఏర్పడలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్లో చేసిన వ్యా�
Patnam Maheder reddy | మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, వంటేరి యాదవరెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. శాసన మండలిలోని తన కార్యాలయంలో ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ వారితో ప్రమాణ స్వీకారం