పెండింగ్లో ఉన్న భాషాపండితుల అప్గ్రేడేషన్ను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (ఆర్యూపీపీ) కోరింది. ఈ మేరకు సంఘం నేతలు ఆదివారం రైతుబంధు
నిజామాబాద్ నగరానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయిప్రసాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అభిమానాన్ని చాటుకొన్నారు. ఏటా కవిత పుట్టిన రోజు సందర్భంగా ఏదో ఓ రూపంలో శుభాకాంక్షలు
ప్రస్తుతం మహిళలకు ఇస్తున్న గౌరవం, స్వేచ్ఛ మరింత పెరగాల్సిన అవసరం ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. మహిళలు భాగస్వాములయ్యే ప్రతిరంగం ఉన్నతంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
నాడు డిసెంబర్ 9న చేసిన ప్రకటన తెలంగాణ ప్రజల జీవితాలను మార్చితే.. మార్చి 9న సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఉద్యోగార్థుల జీవితాలను మార్చిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్�
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లాను ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. బుధవారం ఆయనను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించి బీఫాం అందజేశారు...
విడుదల చేసిన రాష్ట్ర ఆర్థికశాఖ హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.387.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈ మేరకు నిధులు విడు�
రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఇటీవల ఎన్నికైన శంభీపూర్ రాజు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలోని తన చాంబర్లో ప్రొటెం చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రీ ఆయనతో ప్రమాణం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేంద్రం భిక్ష కాదని, ఎవరి దయాదాక్షిణ్యాలతోనో ఏర్పడలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్లో చేసిన వ్యా�
Patnam Maheder reddy | మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, వంటేరి యాదవరెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. శాసన మండలిలోని తన కార్యాలయంలో ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ వారితో ప్రమాణ స్వీకారం
మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణ అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్ణణంలోని కనకదుర్గ దేవాలయంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఆధ్వర్యంలో ఆలయకమిటీ సభ్యులు ఎమ
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన సిరికొండ మధుసూదనాచారి ఆదివారం పదవీ ప్రమాణం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి త�
గంభీరావుపేట: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా గెలిసిన రమణను శనివారం పద్మశాలి సంఘం సభ్యులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ
ఖమ్మం: శాసనమండలి సభ్యుడుగా విజయం సాధించిన తాతా మధుని ఐఎఫ్ఏ ఆర్గనైజేషన్ అధ్యక్షులు సునీల్ ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైద్రాబాద్లోని తాతా మధు నివాసంలో ఆయన మధును కలిసి పుష్పగుచ్చం అందచేశా