హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహరావు కుమార్తె సురభి వాణీదేవి ఆదివారం ఉదయం 12 గంటల
గవర్నర్ కోటాలో ఎంపిక సిఫారసు చేసిన క్యాబినెట్ హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్కు చెందిన టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కనున్నది. గవర్నర్కోటాలో ఇటీవల ఖాళీఅయిన �
పట్నా : పరిస్థితుల ప్రభావంతో సీఎం కాగలిగారని బిహార్ సీఎం నితీష్ కుమార్ పై వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తున్నా పాండే ను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పాండే మాట్�
ఏపీ బాలికకు ఆపరేషన్ చేయించిన ఎమ్మెల్సీ హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఆ భార్యాభర్తలది ఏపీలోని ప్రకాశం జిల్లా.. నిరుపేద కుటుంబం.. అల్లారుముద్దుగా పెంచుకొంటున్న తమ కూతురికి వెన్నెముక సంబంధిత వ్యాధి రావట�
మెరుగైన చికిత్సకు ఏర్పాట్లునిమ్స్లో చేర్పించాలని సూచన కరీంనగర్ రూరల్: ఏప్రిల్ 2: కాలికి ఇన్ఫెక్షన్తో కదల్లేని పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్న కరీంనగర్ జిల్లా దుర్శేడ్ గ్రామానికి చెందిన అశో�
అందరూ కలిసికట్టుగా పనిచేయండికష్టపడ్డవాళ్లకే పార్టీలో తగిన గుర్తింపుఓటమి ఒత్తిడిలో కాంగ్రెస్ నేత జానారెడ్డిబీజేపీ అసలు పోటీలోనే లేదుపార్టీ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తె�
ఆదరణ కోల్పోతున్న నాటకరంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. సాహితీ ప్రియుడైన సీఎం కేసీఆర్ తెలంగాణ సంగీత నాటక అకాడమీని ఏర్పాటు చేసి రంగస్థల కళలకు ప్రాణ�
మొదటి నుంచి టీఆర్ఎస్కే పట్టభద్రుల పట్టం హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండు స్థానాల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఏర్పడి�
సభకు పరిచయం చేసిన చైర్మన్ గుత్తా హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): శాసనమండలికి కొత్తగా ఎన్నికైన సభ్యులు బుధవారం తొలిసారి సభకు హాజరయ్యారు. వీరిని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సభకు పరిచయం చే�