ఏపీ బాలికకు ఆపరేషన్ చేయించిన ఎమ్మెల్సీ హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఆ భార్యాభర్తలది ఏపీలోని ప్రకాశం జిల్లా.. నిరుపేద కుటుంబం.. అల్లారుముద్దుగా పెంచుకొంటున్న తమ కూతురికి వెన్నెముక సంబంధిత వ్యాధి రావట�
మెరుగైన చికిత్సకు ఏర్పాట్లునిమ్స్లో చేర్పించాలని సూచన కరీంనగర్ రూరల్: ఏప్రిల్ 2: కాలికి ఇన్ఫెక్షన్తో కదల్లేని పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్న కరీంనగర్ జిల్లా దుర్శేడ్ గ్రామానికి చెందిన అశో�
అందరూ కలిసికట్టుగా పనిచేయండికష్టపడ్డవాళ్లకే పార్టీలో తగిన గుర్తింపుఓటమి ఒత్తిడిలో కాంగ్రెస్ నేత జానారెడ్డిబీజేపీ అసలు పోటీలోనే లేదుపార్టీ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తె�
ఆదరణ కోల్పోతున్న నాటకరంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. సాహితీ ప్రియుడైన సీఎం కేసీఆర్ తెలంగాణ సంగీత నాటక అకాడమీని ఏర్పాటు చేసి రంగస్థల కళలకు ప్రాణ�
మొదటి నుంచి టీఆర్ఎస్కే పట్టభద్రుల పట్టం హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండు స్థానాల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఏర్పడి�
సభకు పరిచయం చేసిన చైర్మన్ గుత్తా హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): శాసనమండలికి కొత్తగా ఎన్నికైన సభ్యులు బుధవారం తొలిసారి సభకు హాజరయ్యారు. వీరిని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సభకు పరిచయం చే�
ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఉద్యోగులతో తమది పేగు బంధం. ఉద్యోగుల పక్షపాతంగా పనిచేస్తుందన్నారు. వాణీదేవికి ప్రథమ ప్రాధాన్య ఓటు వేయాలి. – ప్రశాంత్రెడ్డి, ఆ
వృద్ధులు, దివ్యాంగుల నుంచి పోస్టల్ బ్యాలెట్ల సేకరణ ఇండ్ల వద్దకే వెళ్లి ఓట్లు సేకరించిన ఎన్నికల సిబ్బంది హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి పట్టభద్రుల ఎ�
రామగిరి/తొర్రూరు/అమీర్పేట్, మార్చి 6: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు పెద్ద ఎత్తున సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్