ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఉద్యోగులతో తమది పేగు బంధం. ఉద్యోగుల పక్షపాతంగా పనిచేస్తుందన్నారు. వాణీదేవికి ప్రథమ ప్రాధాన్య ఓటు వేయాలి. – ప్రశాంత్రెడ్డి, ఆ
వృద్ధులు, దివ్యాంగుల నుంచి పోస్టల్ బ్యాలెట్ల సేకరణ ఇండ్ల వద్దకే వెళ్లి ఓట్లు సేకరించిన ఎన్నికల సిబ్బంది హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి పట్టభద్రుల ఎ�
రామగిరి/తొర్రూరు/అమీర్పేట్, మార్చి 6: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు పెద్ద ఎత్తున సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్
పల్లా, వాణీదేవిలకే బ్రాహ్మణుల మద్దతు అర్చక ఉద్యోగ ఐక్య వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ మహబూబాబాద్, మార్చి 6: అసలు సిసలైన హిందుత్వవాది సీఎం కేసీఆరేనని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ ఐక్య వర్కింగ్
ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే స్థాయి, అర్హత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి లేదు. విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చకుండా బీజేపీ తెలంగాణకు ద్రోహం చేస్తున్నది. ములుగులో గిరిజన యూనివర్సిటీ, బయ�
శంకర్పల్లి రూరల్: క్రీడల్లో గుర్రపు స్వారీ భిన్నమైనదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం శంకర్పల్లి మండలంలోని జనవాడ గ్రామ శివారులో నాజర్ పోలో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన ష
ఆ పార్టీలను పీకేస్తేనే అభివృద్ధి పట్టభద్రులారా ఆలోచించి ఓటేయండి: అభ్యర్థి వాణీదేవి సమస్యలన్నీ పరిష్కరిస్తాం: మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నమస్తే తెలంగాణ నెట్వర్క్: తెలంగాణలో కలుపు మొక్కలుగా పెరుగు�
పనిచేసే ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు కేటీఆర్ ఉండేది ప్రజల గుండెల్లోనే: మంత్రి పువ్వాడ సంక్షేమం, అభివృద్ధి కేసీఆర్కు రెండు కండ్లు: ఎంపీ నామా ఉద్యోగాల కల్పన తప్పని నిరూపిస్తే దేనికైనా సిద�
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన మేలు శూన్యం జీడీపీని తగ్గించి దేశ ప్రతిష్ఠను దిగజార్చింది: మంత్రి హరీశ్రావు నమస్తే తెలంగాణ నెట్వర్క్: కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణకు చేసిందేమీ లేదని, చివరకు వ�
హాజరుకానున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎన్నికలు జరిగే ఆరు జిల్లాల టీఆర్ఎస్వీ ముఖ్యనాయకుల సమావేశాన్ని తెలంగాణభవన్లో శనివారం ఉద యం 10 గంటలకు నిర్వహిస్తున్నామని టీఆ�