ప్రజల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని రావిచేడ్ గ్రామానికి చెందిన గోపాల్కిషన్కు రూ.60 వేలు, తలకొండపల్లి మండలానికి చె�
రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటర్ల నమోదు ప్రక్రియ ము మ్మరంగా సాగుతున్నది. ఇప్పటివరకు ఆఫ్లైన్, ఆన్లైన్ విధానం ద్వారా 4,115 మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీ వర కు ఆఫ్�
Velichala Jagapathi Rao | కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు కన్నుమూశారు. 87 ఏండ్ల ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో
ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం మండలంలోని నేరడ గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి ఉత్సవాల్లో వారు పాల్గొని పూజల
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 18 వేల మంది జర్నలిస్టు
బీజేపీ వాడిపోయిన పువ్వు అని, కాంగ్రెస్ పార్టీ విరిగిన చేయిలాంటిదని, వీటివల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమీలేదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఎద్దేవా
కోర్టు ధికరణ కేసులో సిద్దిపేట మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పీ వెంకట్రామిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. కోర్టుల పట్ల గౌరవం ఉందని, కించపరిచేలా మాట్లాడలేదని, అంటూ, జరిగిన దానికి బేషరతుగా క్షమాపణ తెలియజేస్
చివరి రోజూ ఘనంగా వేడుకలు ఉర్రూతలూగించిన సాంస్కృతిక కార్యక్రమాలు 286 మందికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ధర్మపురి, ఏప్రిల్ 2: ఎల్ఎమ్ కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉగాది సంబురాలు అంబరాన్�
మొండివైఖరి వీడకపోతే తెలంగాణ మాదిరి ఉద్యమమే.. పంజాబ్, హర్యానా తరహాలో మన ధాన్యం కొనాలి.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రుల అబద్ధాలు టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు అర్ధసత్యాలను ఎండగట్టాలి.. తెలంగాణ ప్ర�
సీఎం కేసీఆర్కు మాజీ ప్రజాప్రతినిధుల వినతి హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు తమకూ ఇండ్ల స్థలాలు కేటాయించాలని మాజీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్
రాష్ట్రంలో మూడు రాజ్యాంగ పదవులను నడిపిస్తున్నది రైతు బిడ్డలేనని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. సోమవారం శాసనమండలి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్రెడ్డి పదవీ బాధ్యతలు