వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి (Rakesh Reddy) నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Andhra Pradesh | పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటుపడింది. ఏపీకి చెందిన ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, మాజీ మంత్రి సీ రామచంద్రయ్యపై అనర్హత వేటు వేస్తున్నట్లు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. వైసీప�
ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై (MLCs) వేటుపడింది. ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, మాజీ మంత్రి సీ.రామచంద్రయ్యలపై అనర్హత వేటు వేస్తున్నట్లు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి ఎన్నికల నగారా మోగడంతో అభ్యర్థి ఎవరన్నది జోరుగా చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్లో చేరిన, పారిశ్రామికవేత్త, టీటీడీ బోర్డ
కాంగ్రెస్ పార్టీకి ఆది నుంచీ వినయ విధేయ భక్తుడిగా ఉన్న ప్రొఫెసర్ కోదండరాంను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయటం, దీన్ని గవర్నర్ ఆమోదించినట్టే ఆమోదించటం, ఆలోగానే న్యాయపరమైన చిక్కులతో ఆగిపోవ�
ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ (MLC) స్థానాలకు ఉప ఎన్నికల (By Elections) నోటిఫికేషన్ విడుదలైంది. రెండు సీట్లకూ విడివిడిగానే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం వేర్వేరుగానే నోటిఫికేషన్ల�
AP News | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్సీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వైజాగ్లో మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటికే ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పార్టీని వీడగా.. తాజ�
కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల భర్తీ కోలాహలం మొదలైంది. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పదవుల భర్తీపై అధిష్ఠానం దృష్టి పెట్టింది. పదేండ్లుగా అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ, పార్టీ కో�
MLC 2024: 2024లో వెస్టిండీస్తో పాటు అమెరికా కూడా టీ20 వరల్డ్ కప్కు ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీ ముగిసిన వెంటనే అక్కడ మినీ ఐపీఎల్ కూడా మొదలుకానుంది.
BRS MLC | ఎమ్మెల్సీ పదవులకు పలువురు బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) రాజీనామా చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీలుగా నేడు రాజీనామా చేశారు.