ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాల్లో విజయం సాధించి సీఎం కేసీఆర్కు కానుకగా అందిస్తామని ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే సండ్ర వెంక
మాజీ ఎంపీ పొంగులేటి చాలెంజ్కు తాము సిద్ధమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు స్పష్టం చేశారు. ఎవరి బలం ఏమిటో ఎన్నికల్లో తేల్చుకుందామని సవాల్ విసిరారు.
తెలంగాణలో కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. అభివృద్ధికి చిరునామాగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దారని అన్నారు. సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో శుక్రవారం పర్య�
కేసీఆర్ విజన్తో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, కానీ ఆ ప్రగతిని కళ్లున్నా కొందరు కబోదులు చూడలేకపోతున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎ�
నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేదలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మండిపడ్డారు.
ముఖ్యమం త్రి కేసీఆర్ అపర చాణక్యుడని, ఆయనతో తులతూగే వ్యక్తి రాష్ట్రంలో మరెవ్వరూ లేరని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను మొలకెత్�
సమష్టిగా పనిచేసి బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేద్దామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో గురువారం కొణిజర్ల మండల ముఖ్యనాయకులతో ఎమ్మెల్యే రాములున�
వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. సోమవారం వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే
మండలంలోని తీర్థాల జాతర మరో నాలుగు రోజులపాటు జరుగనుందని ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ జాతర పూర్తయ్యేంత వరకూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పాలేరు నియోజకవర్గంలో ఎంతమంది పోటీ చేసినా గెలుపు మాత్రం బీఆర్ఎస్దేనని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మండలంలోని చేగొమ్మలో బీఆర్ఎస్ నాయకుడు మల్లీడ�