ఉమ్మడి పాలనలో ఎడారి ప్రాంతంగా ఉన్న పాలేరులో కరువును రూపుమాపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు అన్నారు. నేలకొండపల్లిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం �
కల్లూరులో బుధవారం జరుగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు అధికారులు, ప్రజాప్రతినిధులు సర్వం సిద్ధం చేశారు. కల్లూరులో షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదిక, బారికేడ్లు, హెలీప్యాడ్ తదితరా�
ఒకప్పుడు పాలేరు నియోజకవర్గం కరువు ప్రాంతంగా ఉండేదని, సీఎం కేసీఆర్ తనదైన విజన్తో ప్రాజెక్ట్లు నిర్మించి, సాగుజలాలు వచ్చేలా చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితలయ్యే ఇతర పార్టీలకు చెందిన వారు గులాబీ గూటికి వస్తున్నారని ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు.
దుమ్మగూడెం మండలవాసి, పేదల వైద్యుడిగా సుపరిచితుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్రావు ప్రజలు ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఎమ్మెల్సీ, పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల ఇన్చ�
బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికీ ఎన్నికల లోపు కనీసం మూడుసార్లు వెళ్లాలని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తీసుకెళ్లాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప�
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని ఎమ్మెల్సీ, పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి తాతా మధు అన్నారు. నడికుడి గ్రామంలో గురువారం భద్రాచలం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంక�
భద్రాచలం నియోజకవర్గంలో కాంగ్రెస్ కోటకు బీటలు పడ్డాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్యపై ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు అసమ్మతి గళం వినిపించారు.
రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియపై నూతన కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన �
పేదలను ఆదుకునే గొప్ప మనసున్న నేత కేసీఆర్ అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరే నిరుపేదలందరినీ ముఖ్యమంత్రి సహాయ నిధి
ఉమ్మడి ఖమ్మం జిల్లాపై వరుణుడు గర్జించడంతో జల ప్రళయం వచ్చినట్లయింది. ఏకధాటిగా బుధవారం రాత్రి గురువారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి రెండు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి.
సీఎం కేసీఆర్ సహాయ సహకారాలతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్థికంగా ఎదిగారని, ఎంపీగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారని, ఇప్పుడు ప్లేటు ఫిరాయించి కేసీఆర్నే ఆయన విమర్శిస్తున్నారని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, పట్టణాలు, గ్రామాల్ల
రాష్ట్రం రాబందుల పాలు కాకుండా రైతులు కాపాడుకోవాలని ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. అన్నదాతలకు ఉచిత విద్యుత్ వద్దంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గ్రామాల్లో చర్చించాలని కోరారు.