పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సరికొత్త పంథాలో ప్రచారం విస్తృతంగా చేయాలని, రైతుల సమస్యలే అజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశా�
బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు, కేసులు కొత్తేమీ కాదని, ఈ విషయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని, వారికి అండగా మేమున్నామని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ జిల్లా అధ
అబద్ధాల కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. అందుకోసం బీఆర్ఎస్ ఎంపీలను మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా అన్నారు.
త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లేసి గెలిపిస్తే ప్రజలు, పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తానని, ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండి అండగా ఉంటానని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్షనేత, ఖమ్మం అభ్యర్థి
బడుగు, బలహీన వర్గాల సమానత్వం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని దారపోసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కొనియాడారు.
“కాంగ్రెస్ వంద రోజుల పాలనలో అన్నీ వైఫల్యాలే. ఆ పార్టీకి ఓట్లేసిన ప్రజలు.. ఇవన్నీ చూస్తూ, పునరాలోచనలో పడ్డారు” అని, బీఆర్ఎస్ నేతలైన ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు అన్నా�
సాగునీటి కొరత కారణంగా ఎండిపోయిన వరి, మొక్కజొన్న రైతులందరికీ పంట నష్టపరిహారం అందించాలని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలు�
ఖమ్మం నగరపాలక సంస్థ ఆదాయాన్ని ఆర్జించే విధంగా బడ్జెట్ రూపొందించినట్లు కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. నగరంలోని కేఎంసీ కార్యాలయంలో బుధవారం కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన నిర్వహించిన బ�
తెలంగాణ ఉద్యమ యోధుడు, అపర భగీరథుడు, పదేళ్లు రాష్ర్టాన్ని పాలించి అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలను ఉమ్మడి జిల్లావ
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శనివారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ రైతన్నలకు మొండిచెయ్యి చూపింది. రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి మల్లు భట్టి విక్రమార ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అ
ఖమ్మం డీసీసీబీ డైరెక్టర్, చేగొమ్మ సొసైటీ చైర్మన్ ఇంటూరి శేఖర్ అరెస్ట్ను ఖండిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరిత వైఖరికి అక్రమ అరెస్టులే నిదర్శనమని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత పరిపాలనను పక్కనబెట్టి రాజకీయ క్షక్ష సాధింపులకు పాల్పడుతోందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆరోపించారు. ఆ పార
బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అందేద్కర్ భరతమాత ముద్దుబిడ్డ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో ఆయన బాటలోనే ఉద్యమనేత కేసీఆర్ పయనించారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పార్టీ పాలేరు అభ్యర్థిగా పోటీచేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి బందిపోటు దొంగకంటే ప్రమాదకరమైన వాడని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. పాలేరు ప్రజల గుండె చప్పుడులా ఉన్న కందాళ గుర�