అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని స్ప
ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, రాహుల్ ప్రసంగం ముగిసిన రెండు నిమిషాల్లోనే ట్రాఫిక్ అంతా క్లియర్ కావడమే ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాత
మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా బోనకల్లు మండలానికి చెందిన బంధం శ్రీనివాసరావు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా మధిరలో ప్రమాణ స్వీకార సభా స్థలాన్ని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు స్వరాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరులకు నివాళి అర్పించారు. వార�
తెలంగాణలో సీఎం కేసీఆర్ తెచ్చిన పాలనా సంస్కరణలు అద్భుతమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. పాలనా వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం, తండాలను పంచాయతీలుగా చేయడం గొప్ప విషయమని అన్న�
తెలంగాణలోని ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని బైపాస్రోడ్లో గల టీసీవీ ఫ
సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి గడపకూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేర్చినది బీఆర�
గడిచిన తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో 23 వేలకు పైగా కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, 2.90 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి అద్భుతంగా కొ
రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రగతి, పథకాలపై దేశ, విదేశాల నుంచి ప్రశంసలు అందు�
సీఎం కేసీఆర్ పాలనలోనే సంక్షేమ రాజ్యం సాధ్యమైందని, సంక్షేమ పాలన అలాగే కొనసాగాలంటే ప్రజలు వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కే పట్టం కట్టాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఖమ్మం జిల్లా ముదిగొండ
చీమలపాడులో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలతోపాటు గాయపడిన ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. కారేపల్�