‘షర్మిలా.. నోరు అదుపులో ఉంచుకో.. నీ తండ్రి కంటే పెద్ద వయసున్న సీఎం కేసీఆర్ను విమర్శిస్తే సహించం.. అనవసరంగా నోరు జారితే తగ్గిన బుద్ధిచెప్తాం’ అని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు వైఎస�
చిన్న తిరుపతిగా పేరుగాంచిన జీళ్లచెరువు వేంకటేశ్వస్వామి ఆలయాన్ని తన శక్తిమేరకు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు.
మోదీ పన్నాగానికి బెదరబోనని, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించిన నేపథ్యంలో.. ఆమెకు అన్నివర్గాల నుంచి సంఘీభావం వెల్లువెత్తుతున్నది.
జిల్లా ప్రధాన ఆసుపత్రి అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు సూచించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అన్ని చర్
టీఆర్ఎస్ నేతను నరికి చంపిన ప్రత్యర్థులు అట్టుడికిన ఖమ్మం జిల్లా తెల్దారుపల్లి కృష్ణయ్య మృతదేహానికి తుమ్మల నివాళి కుటుంబాన్ని ఓదార్చిన మాజీ మంత్రి ఖమ్మం, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్�