రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవెంకటే�
గడిచిన ఎనిమిదిన్నర సంవత్సరాల్లో తెలంగాణ అద్భుతరీతిలో అభివృద్ధి చెందిందని.. యావత్ దేశం కూడా అదేవిధంగా అభివృద్ధి చెందాలని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి ఆకాంక్షించారు.
తెలంగాణ, ఏపీ కలిసి ఉండాలని కోరుకుటామనే వైసీపీ వ్యాఖ్యల వెనుక బీజేపీ ఉన్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు.
Palla Rajeshwar reddy | దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. వ్యవసాయానికి రైతులను
munugode by poll | ఉద్దేశపూర్వకంగానే బీజేపీ గూండాలు టీఆర్ఎస్ శ్రేణులపై దాడి చేశారని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ రాళ్లు, కర్రల దాడి గురించి
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు.
వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు ఇస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్రెడ్డిని చిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుసంక్షేమానికి, వ్యవసాయరంగ అభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని వివిధ రాష్ర్టాలకు చెందిన రైతుప్రతినిధులు కొనియాడారు.
తొగుట : మల్లన్న సాగర్ ప్రాజెక్టు బాగుందని జాతీయ రైతు సంఘాల నాయకులు ప్రశంసించారు. దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన 75 మంది రైతు ప్రతినిధులు.. రాష్ట్ర రైతుబంధు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర�
అప్పటిలోగా బియ్యం కొనకపోతే అంతుచూస్తాం బీజేపీ నేతలను గ్రామాల నుంచి తరిమికొడతాం ఆ పార్టీ నేతల ఇండ్లు, కార్యాలయాలు ముట్టడిస్తాం ప్రధాని మోదీకి రైతుల ఉసురు తగలడం ఖాయం రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల�
పార్లమెంటులో ఒకమాట.. ప్రజల ముందు మరోమాటా? సాగునీటికి నిధులిచ్చినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా సీఎం అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ సమాధానం లేదు ప్రధాని మోదీది పసలేని, పేలవమైన ప్రసంగం రైతుబంధు సమితి రాష్ట్ర �
రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): అసాధ్యాలను సుసాధ్యం చేసే నాయకుడు సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక