Telangana | వరి ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ నిర్వహించిన ధర్నాలపై రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మండిప�
ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్ : హుజూరాబాద్ ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్యాస్ సిలిండర ధర మరో రూ.200 పెంచేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నదని, అంటే గ్యాస్ సిలిండర్ ధర 1200 అయితదని మంత్రి హరీశ్రావు తెల�
ఇల్లందకుంట : టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాప్ యాదవ్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. గురువారం మండలంలోని సిరిసేడు గ్రామంలో అపర్ణ సోమేశ్వర దేవాలయం, ఇల�
ప్రభుత్వానికి ఎమ్మెల్సీ పల్లా విజ్ఞప్తి హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తేతెలంగాణ): రైతుబంధు సమితి సభ్యులకు గౌరవ వేతనం, రవాణా సౌకర్యం కల్పించాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర�
ఘట్కేసర్ రూరల్, సెప్టెంబర్ 4 : క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించి ఉన్నత స్థానానికి వెళ్లొచ్చని పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. ఘట్కేసర్ మండలం వెంకటాపూర్లోని అన�
Dalit Bandhu | హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతీ
ఇంటికి దళిత బంధు పథకం వర్తింపజేస్తామని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకం
అందుకే కుట్టుమెషిన్లు, వాచీల పంపిణీ రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా విమర్శ ఇల్లందకుంట, జూలై 17: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్కు ఓటమి భయం పట్టుకున్నదని అందుకే ఇంటింటికీ కుట్టుమెషిన్లు, గోడ గడియారాల�
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్ కిట్స్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో ఇల్లందకుంట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీ దంసాని విజయ-కుమార్, పలువురు వ�
ఎమ్మెల్సీ పల్లా | మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తనది బహుజన వాదం అని చెప్పుకునే