రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేనివిధంగా స్థానికులకే 95 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించిందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ప్రముఖ రచయిత్రి రమాదేవి రచించిన ‘భారత రాజ్యాంగం- గవర్నెన్స్' పుస్త�
‘రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉంది. ఆ దిశగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 1.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది. అదే బాటలో ప్రస్తుతం మరో 90 వేల ఉద్యోగాల భర్తీకి దశాలవారీగా నోటిఫికేషన్ల�
వరంగల్ డిక్లరేషన్ పేరిట రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను నమ్మే పరిస్థితి తెలంగాణలో లేదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
టీపీసీసీ ఇచ్చే స్క్రిప్ట్ చదవడం కాదు.. రాష్ట్రంలోని పథకాలు తెలుసుకో రాహుల్కు ఎమ్మెల్సీ పల్లా సూచన గజ్వేల్, మే 5: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించేది రైతు సంఘర్షణ సభ కాదని.. అది రాహుల్, కాంగ్రెస్ ప
Palla Rajeshwar reddy | రాష్ట్రంలో ధాన్యం సేకరణ అద్భుతంగా జరుగుతున్నదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ధాన్యం సేకరణ సరిగా జరగట్లేదని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారని, ఆయనకు తప్ప రైతులు ఎవరికీ ఇబ్బందులు లే�
చేతనైతే వడ్ల కొనుగోలుతో రాష్ట్రం నష్టపోయే మూడు వేల కోట్లు కేంద్రం నుంచి ఇప్పించాలి రేవంత్.. ముఖ్యమంత్రిని తిడితే నాలుక చీరేస్తాం నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ ఖేల్ ఖతమే మంత్రి దయాకర్రావు, ఎమ్మెల్స�
నాలుగు జాతీయ రహదారుల దిగ్బంధానికి.. టీఆర్ఎస్ శ్రేణుల సమాయత్తం హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతుల వడ్లు కొనని కేంద్రంపై టీఆర్ఎస్ చేపట్టిన నిరసనల్లో భాగంగా బుధవారం జాతీయ రహదారులపై రా
తాగుబోతులని కించపరిస్తే ఊరుకోం రైతుల బాగు బీజేపీకి ఇష్టం లేదా? ఎన్సీఆర్బీ కంటే ఆంధ్రా సంఘాలు గొప్పవా? రైతులకు రూ.50 వేల కోట్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే మద్యంపై ఎక్కువ ఆదాయం పొందుతున్నది బీజేపీ రాష్ర్టాల
rythu bandhu amount credited first day 18.12 lakh to farmers accounts | రైతుబంధు 8వ విడుత నిధులు మంగళవారం రైతుల ఖాతాల్లో జమయ్యాయి. తొలి రోజు 18,12,656 మంది రైతుల ఖాతాల్లో రూ.5,44,55,71,967 రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. తొలి విడుతలో ఎకరాలోపు
కొత్తగూడెం: వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకొని హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును శుక్రవారం రాష్ట్ర రైతు సమన్వ
ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి మొయినాబాద్ : ఉజ్వల భవిష్యత్ నిర్మాణం కోసం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమతి రాష్ట్ర చైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్న�
Telangana | వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు మోదీ ప్రకటన చేయడం, ఈ దేశ రైతుల విజయమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బుల్లెట్లకు, లాఠీలకు, పోలీసు కంచెలకు రైతులు ఎదుర�
MLC Palla Rajeshwar reddy | తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ ఎక్కడున్నాడని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం దిగివచ్చే దాకా పోరాటం కొనసాగిస్తామ�
కలెక్టరేట్ల వద్ద ధర్నాలు బీజేపీ నేతల అజ్ఞానానికి పరాకాష్ట బండి సంజయ్కు వ్యవసాయంపై అవగాహన లేదు ఇప్పటికే 5.11 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం మీడియాతో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా హైదరాబాద్�