ప్రభు త్వ రంగ సంస్థల రక్షణే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ లక్ష్యమని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్మ�
దేశానికి కొత్త దశ, దిశను చూపేది బీఆర్ఎస్సేనని, దేశ నిర్మాణంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలమయ్యాయని రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేట�
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోందని రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గ్రేటర్ నాలుగో డివిజన్ పెద్దమ్మగడ్డలోని ఆర్ఆర్ �
దక్షిణాసియా బేస్బాల్ పోటీలకు ఎంపికైన మోడెం రిషికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అండగా నిలిచారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అయిన రిషి బేస్బాల్ క్రీడలో �
తెలంగాణలో రెండు లక్షలకు చేరువలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగా బీజేపీ నాయకులు యువతను రెచ్చగొట్టేలా నిరుద్యోగ మార్చ్ నిర్వహించడం స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్�
డా.బీఆర్.అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా హైదరాబాద్ మహానగర నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని రైతుబంధు సమితి రాష్ట్ర అ
నల్లగొండ అంటే ఆనాడు ఎర్రగొండ అనేవారు.. నేడు సీఎం కేసీఆర్ దత్తతతో వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో నయా నల్లగొండగా రూపుదిద్దుకున్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రె�
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? రాష్ట్ర ప్రాజెక్ట్లకు జాతీయహోదా కల్పించిందా? రాష్ర్టానికి మెడికల్ కాలేజీల కేటాయింపులో కూడా వివక్ష చూపిస్తున్నది. వందే భారత్రైలును ఎన్నిసార్లు ప్రారంభిస్తారన