తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
ర్యాగింగ్ రహిత క్యాంపస్గా అనురాగ్ యూనివర్సిటీ ఆదర్శం కావాలని రాచకొండ సీపీ డీఎస్.చౌహాన్ తెలిపారు. మండల పరిధి వెంకటాపూర్లోని అనురాగ్ యూనివర్సిటీలో ర్యాగింగ్, డ్రగ్స్ నివారణపై శుక్రవారం జరిగిన �
సీఎం కేసీఆర్ మాట ఇచ్చారంటే.. చేసి తీరుతారని, వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదని, రుణమాఫీపై ఇచ్చిన మాటకు కట్టుబడి సెప్టెంబర్ లోపు మొత్తం రుణమాఫీ చేయాలని నిర్ణయించారని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల�
అంబులెన్స్ 108’ ఉద్యోగుల సమస్యలు తెలుసుకుని వేతనాన్ని పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలంగాణ 108 ఉద్యోగుల సంఘం (బీఆర్టీయూ) అధ్యక్షుడు లకావత్ బాలాజీ నాయక్ అన్నారు.
Revanth Reddy | దేశంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్కు లేదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. రైతుల జీవితాలతో ఆడుకుంటే కాంగ్రెస్�
మండల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి కృషి చేస్తున్నారని ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి, జడ్పీటీసీ చాడ సరితరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర�
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల బలోపేతానికి అంతా సమిష్టిగా కృషి చేయాలని అధ్యాపకులకు రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి సూచించారు.
Palla Rajeshwar Reddy | గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ సర్కారు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై బీజేపీ నేతలవి తప్పుడు వ్యాఖ
ఎడ్ల బండ్ల ఊరేగింపులు, రైతన్నల ఆనందోత్సాహాలు, రైతు వేదికల్లో కోలాహలం, మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రైతులతో సహపంక్తి భోజనాలు.. ఇది శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో కనిపించిన వాతావరణం. తెలంగాణ దశాబ్ది
దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శనివారం వేలేరు మండలంలోని సోడాషపల్లి, వేలేరు,
కాంట్రాక్ట్ ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణలో తెలంగాణ రాష్ట్రం యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్సీ, తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
సాగుకు పెట్టుబడి క ష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ అమలు చేసిన రైతుబంధు పథకం రైతుల్లో భరోసా నింపిందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. రైతుబంధు పథకం ప్రారంభ�
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు కేంద్రం నుంచి పదివేలు ఇప్పిస్తవా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి నిలదీశా రు.
చిరుద్యోగులు..! వారు లేనిదే కార్యాలయాలు పనిచేయవు. ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు సాగవు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, టెంపరరీ అంటూ రకరకాల పేర్లు. అరకొర వేతనాలు.