తన ఫోన్ కాల్ను రిక్డార్ చేసి లీక్ చేశారన్న ఆరోపణలతో గత ఆర్డీవోపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఫిర్యాదు చేశారు. ‘గత ప్రభుత్వంలో హుజూరాబాద్ ఎమ్�
బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు అందని విధంగా దూసుకుపోతున్నారు. ఎక్కడ చూసినా జనం నీరాజనం పడుతున్నారు. ఒక పక్క నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటికీ కొన్ని పార్టీ�
తెలంగాణలో బీజేపీ హత్య రాజకీయాలు చేస్తున్నదని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, విప్ పాడి కౌశిక్రెడ్డి మండిపడ్డారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిం
బీఆర్ఎస్కు కార్యకర్తలే పట్టుగొమ్మలని, వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్తా ఒక సైనికుడిలా పనిచేయాలని బీ ఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి పిలుపునిచ్చారు. కార్యకర్�
హుజూరాబాద్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ముఖ్య అనుచరులు, నియోజకవర్గ నాయకుడు, కార్యకర్తలు సుమారు 200 మంది సోమవారం బీఆర్ఎస్లోకి రాగా, కోలుకోలేని దె�
సాధారణంగా రాజకీయాల్లో టికెట్ల కేటాయింపు ప్రక్రియ అంటే మూడు నాలుగు సార్లు జాబితాలు ఇస్తారు. కానీ, అధినేత కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా సరికొత్త అర్థం చెబుతూ వస్తున్నారు. 2018లో మాదిరిగానే ఈ సారి సైతం అభ్య�
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఇప్పటికే రంగంలోకి దిగారు. లోతట్టు, ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూనే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కింది స్థాయ�
రైతుల అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ‘మూడు గంటల కరంటు’పై మంగళవారం కమలాపూర్ రైతు వేదికలో శంభునిపల్లి,
రాష్ట్రంలో, హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని శాసనమండలి విప్ పాడి కౌశిక్రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ను వీడి తప్పు చే�
MLC Kaushik Reddy | ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు బైక్ను తప్పించబోయి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కౌశిక్రెడ్డికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.
కరీంనగర్ జిల్లాలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం ఇక్కడి ప్రజల అదృష్టమని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా స్వరాష్ట్రంలో క్రీడారంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు క్రీడల అభివృద్ధికి ఇతోధికంగా నిధుల మంజూరు చేస్తున్నారని ప్రభుత్వ విప్,
ఈనెల 25న నిర్వహించే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని శాసన మండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పట్టణంలోని సిటీ సెంటర్ హాల్లో ఈనెల 25న నిర్�