హుజూరాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు అభిమానులు రక్తదానం చేశారు.
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని చెప
టీఆర్ఎస్తోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని, కార్యకర్తలే పార్టీకి మూలస్తంభాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ నివాస ఆవరణలో శుక్రవారం మండలంలోని 13 గ్రామాల టీఆర్ఎస్ �
సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఓట్ల కోసం కాదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు శుక్రవారం జమ్మికుంట మండలంలోని �
బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకుంటే ఢిల్లీ వరకు ఉరికిస్తామని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆయన ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాత
Munugode By Elections | వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టే మోడీ సర్కార్కు మునుగోడు ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఊ�