రైతు పండించిన ప్రతిగింజనూ ప్రభుత్వ మద్దతు ధరతో కొంటామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి భరోసా ఇచ్చారు. రైతును రాజుగా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు బంధు, రైతు �
‘బీజేపీ ఎమ్మె ల్యే ఈటల హుజూరాబాద్ ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తవ్. ఇప్పటికే ఎందరో మహిళల పుస్తెలు తెంచినవ్. నీ దుర్మార్గాలకు ఇంకెందరినీ బలి తీసుకుంటవ్' అంటూ మండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి �
‘అధైర్యపడొద్దు. అండగా ఉంట. ఒక అన్నగా మీ కుటుంబానికి తోడుంట. అక్కడ సీఎం కేసీఆర్ ఉన్నడు. ఇక్కడ నేనున్న. ధైర్యంగా ఉండు’ అంటూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఆత్మహత్యాయత్నం చేసిన బాధిత మహిళకు ధై�
“విద్యతోపాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడినప్పుడే దళితుల జీవితాల్లో మార్పులు వస్తాయి. ఈ విషయాన్ని గ్రహించిన నాయకుడు సీఎం కేసీఆర్. ఆయన ఎంతో ఆలోచన చేసి తెచ్చిన దళితబంధు చాలా బాగున్నది. దళితుల ఆర్థిక, సామాజిక, �
ప్రతి కార్యకర్తకూ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ఒక అన్నగా ఆపదలో ఉన్నవారి కన్నీటి బొట్టును తూడుస్తానని మండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి భరోసానిచ్చారు. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ బలం, బలగ�
జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) తీరు అనుమానాలకు తావిస్తున్నది. జాతీయస్థాయిలోనూ మహిళల ఫిర్యాదుల పట్ల వివక్షను చూపుతున్నదనిపిస్తున్నది. జాతీయ మహిళా కమిషన్ తన, మన అనే లెక్కలు వేస్తున్నదా? అంటే.. అవుననే
Huzuarabad | హుజూరాబాద్లో మళ్లీ గులాబీ జెండా ఎగురవేస్తామని ప్రభుత్వ విప్ పాడి కౌశిక్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే దేశానికే ఆదర్శంగా నిలిచాయని పే
‘మన బస్తీ.. మన బడి’ కింద మొదటి విడుత హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో తొమ్మిది పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. గణేశ్నగర్ ప్రాథమిక పాఠశాల, బాలుర జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల
బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి సభను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నేటి మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
జమ్మికుంటకు ఈనెల 31న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వస్తున్నారని, పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో 50 వేల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ పాడి కౌశిక్�