భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అసభ్యకరంగా, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న తీన్మార్ మల్లన్నతోపాటు సంస్థ క్యూ న్యూస్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం భారత జ�
Bandi Sanjay | మహిళలపై సామెతలను ప్రయోగిస్తూ ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ హెచ్చరించింది. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపట�
భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితపై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న క్యూ న్యూస్ యూట్యూబ్ చానెల్పై, దాని ద్వారా వికృత వ్యాఖ్యలు చేస్తున్న చింతపండు నవీన్పై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ జా�
Women Commission | హైదరాబాద్ : బీఆర్ఎస్( BRS ) ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) తెలంగాణ మహిళా కమిషన్( Telangana State Commission for Women ) ఎదుట శనివారం హాజరయ్యారు. ఈ సందర్భ�
లిక్కర్ స్కాం పేరుతో ఎమ్మెల్సీ కవితపై ఈడీ చేస్తున్న దాడులు మోడీ చేయిస్తున్న దాడులేనని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. కరీంనగర్లోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ �
MLC Kavitha | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మరోసారి తాను పిటిషన్ దాఖలు చేశారని.. దాన్ని న్యాయస్థానం తిరస్కరించిందంటూ జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గురు
ప్రపంచ దేశాలన్నీ టెక్నాలజీ, అభివృద్ధ్ది అంటూ పరుగులు పెడుతుంటే ప్రధాని మోదీ పాలనలోని భారతదేశంలో మాత్రం ద్వేషం, అశాంతి, మత విద్వేషాలు, అల్లర్లు పెచ్చరిల్లుతున్నాయి. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ప్రజల ఆకాంక్ష�
కొన్నిసార్లు రాజకీయాలు అసలు విషయాలను కొసరుగా మారుస్తాయి. కొసరు విషయాలను అసలుగా మారుస్తాయి. నాలుగు ఆకులు ఎక్కువ చదివిన నాయకులైతే మొత్తానికే ఎసరు పెడతారు. కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ కవిత విషయంలో జరుగుతున�
ఎమ్మెల్సీ కవిత విషయంలో చట్ట ప్రకారం ఈడీ విచారణ చేయడంలేదని ప్రముఖ న్యాయవాది, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్కుమార్ పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్�