Minister Srinivas Goud | న్యూఢిల్లీ : బీఆర్ఎస్( BRS Party ) నేతలను గొంతు నొక్కాలని చూస్తే జరిగే పని కాదు. ఉద్యమాల గడ్డ తెలంగాణ( Telangana ).. కేసులకు భయపడేది లేదు అని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తేల్చిచెప్పారు. కేంద్రానిక�
MLC Kavitha | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనపై ఈడీ చేసిన తప్పుడు ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ చేసిన ఆరోపణలను ఆమె తప్పుబట్టారు. తన పట్ల దురద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నప్
MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత కాసేపటి క్రితమే ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మూడోసారి ఆమె ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసం నుంచి బయల్దేరిన కవిత.. ప్రజలకు అభ
MLC Kavitha | గంటా.. రెండు గంటలు కాదు. ఏకధాటిగా పదిన్నర గంటలపాటు ఈడీ విచారణను ఎదుర్కొన్నా ఎక్కడా తన ైస్థెర్యాన్ని కోల్పోలేదు. బయట అనేక ఊహాగానాలు.. ఇండియా- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ను తలదన్నేలా ఎలక్ట్రానిక్ మ�
MLC Kavitha | తాను ఏ తప్పూ చేయలేదని, కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే తనను విచారిస్తున్నారని భారత జాగృతి సారథి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీకి స్పష్టంచేసినట్టు తెలిసింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించ�
సీబీఐ, ఈడీలను అడ్డం పెట్టుకొని ప్రధాని మోదీ దేశంలో అరాచకం సృష్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఇప్పటికే అన్ని రాష్ర్టాల్లో ప్రతిపక్ష పార్టీల నేతలను కేసుల్లో ఇ�
మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి ఎమ్మెల్సీ కవితను ఈడీ, సీబీఐ విచారణ పేరుతో వేధిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్�
భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అసభ్యకరంగా, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న తీన్మార్ మల్లన్నతోపాటు సంస్థ క్యూ న్యూస్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం భారత జ�
Bandi Sanjay | మహిళలపై సామెతలను ప్రయోగిస్తూ ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ హెచ్చరించింది. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపట�
భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితపై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న క్యూ న్యూస్ యూట్యూబ్ చానెల్పై, దాని ద్వారా వికృత వ్యాఖ్యలు చేస్తున్న చింతపండు నవీన్పై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ జా�
Women Commission | హైదరాబాద్ : బీఆర్ఎస్( BRS ) ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) తెలంగాణ మహిళా కమిషన్( Telangana State Commission for Women ) ఎదుట శనివారం హాజరయ్యారు. ఈ సందర్భ�
లిక్కర్ స్కాం పేరుతో ఎమ్మెల్సీ కవితపై ఈడీ చేస్తున్న దాడులు మోడీ చేయిస్తున్న దాడులేనని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. కరీంనగర్లోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ �