ప్రధాని మోదీ తన దొంగ దోస్తులను వదిలేసి రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ బిడ్డ కవితను వేధిస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వేల కోట్లు దోచుకున్న లలిత్ మోదీ, నీరవ్
ఈడీ విచారణకు హాజరవుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సామాజిక మాధ్యమాల్లో అభిమానులు, కార్యకర్తలు అండగా నిలుస్తున్నారు. మహిళను టార్గెట్ చేసి ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు నెటిజన్లు ఆరోప�
మత చిచ్చు పెట్టటమే అధికారానికి దగ్గరి దారి అనీ, జాతి సంపదను కొందరు కార్పొరేట్ గద్దలకు పంచి పెట్టటమే ఆర్థిక విధానం అనీ అనుకునే వాళ్లు దేశాన్ని ఏలుతున్న సమయం ఇది.
ఎమ్మెల్సీ కవితను ఈడీ రాజకీయ కోణంలో విచారించడం సరికాదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నిర్మల్లో మీడియాతో మాట్లాడారు. మహిళ అని చూడకుండా గంటలపాటు, రోజుల తరబడి విచారణ పేరిట వేధించడం
తెలంగాణ ఆడబిడ్డ, భారత జాగృతి అధినేత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్కను బీజేపీ టార్గెట్ చేసింది. ఉద్యమ నాయకుడు, పరిపాలనదక్షత కలిగిన కేసీఆర్ను ఢీకొనే సత్తాలేకే కేంద్రం దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్�
Minister Srinivas Goud | న్యూఢిల్లీ : బీఆర్ఎస్( BRS Party ) నేతలను గొంతు నొక్కాలని చూస్తే జరిగే పని కాదు. ఉద్యమాల గడ్డ తెలంగాణ( Telangana ).. కేసులకు భయపడేది లేదు అని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తేల్చిచెప్పారు. కేంద్రానిక�
MLC Kavitha | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనపై ఈడీ చేసిన తప్పుడు ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ చేసిన ఆరోపణలను ఆమె తప్పుబట్టారు. తన పట్ల దురద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నప్
MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత కాసేపటి క్రితమే ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మూడోసారి ఆమె ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసం నుంచి బయల్దేరిన కవిత.. ప్రజలకు అభ
MLC Kavitha | గంటా.. రెండు గంటలు కాదు. ఏకధాటిగా పదిన్నర గంటలపాటు ఈడీ విచారణను ఎదుర్కొన్నా ఎక్కడా తన ైస్థెర్యాన్ని కోల్పోలేదు. బయట అనేక ఊహాగానాలు.. ఇండియా- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ను తలదన్నేలా ఎలక్ట్రానిక్ మ�
MLC Kavitha | తాను ఏ తప్పూ చేయలేదని, కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే తనను విచారిస్తున్నారని భారత జాగృతి సారథి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీకి స్పష్టంచేసినట్టు తెలిసింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించ�
సీబీఐ, ఈడీలను అడ్డం పెట్టుకొని ప్రధాని మోదీ దేశంలో అరాచకం సృష్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఇప్పటికే అన్ని రాష్ర్టాల్లో ప్రతిపక్ష పార్టీల నేతలను కేసుల్లో ఇ�
మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి ఎమ్మెల్సీ కవితను ఈడీ, సీబీఐ విచారణ పేరుతో వేధిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్�