BRS NRI | బీఆర్ఎస్ ఆస్ట్రేలియా( BRS Australia ) మహిళా వింగ్ అధ్యక్షురాలు సంగీత ధూపాటి( Sangeetha Dhupati ) ఆధ్వర్యంలో సిడ్నీలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గ్లోబల్ ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల( Mahesh Bigala ) మహిళా రిజర్వేషన్ బిల్లు( Wome
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి ఉద్దేశించిన మహిళా బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనాపరు
బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆత్మీయ సమ్మేళనాల జోష్ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో 9 ఏండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని త
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర
MLC Kavitha | కేంద్రంపై విమర్శలు చేసిన ప్రతిపక్ష నాయకులపై నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రభుత్వం ఐటీ, ఈడీ(IT and ED)లతో దాడులు చేయిస్తున్నదని సీపీఎం పొలిట్బ్యూరో(CPI-M) సభ్యుడు బీవీ రాఘవులు(BV Raghavulu) ఆరోపించారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సోషల్ మీడియాలో అసభ్యపదాలు వాడుతూ, ఆమె ఫొటోలు మార్ఫింగ్చేసి వీడియోలు షేర్ చేసిన ఓ వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిం చే బిల్లును పా ర్లమెంట్లో ప్రవేశపెట్టేలా కేంద్ర ప్రభుత్వంపై అం దరూ ఒత్తిడి తేవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సమాజంలో సగభాగం,
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉగాది శుభాకాంక్షలు( Ugadi Wishes ) తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలుగింటి నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా.. ప్రజలంతా ప్రగతిపథంలో ముందుకు సాగాలని కవిత పేర్కొన్నారు.
వరుసగా రెండో రోజు.. మళ్లీ ఏకధాటిగా పది గంటలపాటు విచారణ.. అయినా ఎమ్మెల్సీ కవిత మొఖంలో అలుపులేదు.. చిరునవ్వు చెరిగిపోలేదు. ఎంత ధైర్యంగా లోపలికి వెళ్లారో.. అంతే ఉత్సాహంగా విజయచిహ్నం చూపిస్తూ బయటకు వచ్చారు. ఈడీ �
ప్రధాని మోదీ తన దొంగ దోస్తులను వదిలేసి రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ బిడ్డ కవితను వేధిస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వేల కోట్లు దోచుకున్న లలిత్ మోదీ, నీరవ్
ఈడీ విచారణకు హాజరవుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సామాజిక మాధ్యమాల్లో అభిమానులు, కార్యకర్తలు అండగా నిలుస్తున్నారు. మహిళను టార్గెట్ చేసి ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు నెటిజన్లు ఆరోప�
మత చిచ్చు పెట్టటమే అధికారానికి దగ్గరి దారి అనీ, జాతి సంపదను కొందరు కార్పొరేట్ గద్దలకు పంచి పెట్టటమే ఆర్థిక విధానం అనీ అనుకునే వాళ్లు దేశాన్ని ఏలుతున్న సమయం ఇది.