MLC Kavitha | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మరోసారి తాను పిటిషన్ దాఖలు చేశారని.. దాన్ని న్యాయస్థానం తిరస్కరించిందంటూ జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గురు
ప్రపంచ దేశాలన్నీ టెక్నాలజీ, అభివృద్ధ్ది అంటూ పరుగులు పెడుతుంటే ప్రధాని మోదీ పాలనలోని భారతదేశంలో మాత్రం ద్వేషం, అశాంతి, మత విద్వేషాలు, అల్లర్లు పెచ్చరిల్లుతున్నాయి. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ప్రజల ఆకాంక్ష�
కొన్నిసార్లు రాజకీయాలు అసలు విషయాలను కొసరుగా మారుస్తాయి. కొసరు విషయాలను అసలుగా మారుస్తాయి. నాలుగు ఆకులు ఎక్కువ చదివిన నాయకులైతే మొత్తానికే ఎసరు పెడతారు. కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ కవిత విషయంలో జరుగుతున�
ఎమ్మెల్సీ కవిత విషయంలో చట్ట ప్రకారం ఈడీ విచారణ చేయడంలేదని ప్రముఖ న్యాయవాది, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్కుమార్ పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్�
Minister Jagadish Reddy | సూర్యాపేట : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC kavitha ) విషయంలో ఈడీ( ED ) తన పరిధిని మించి ప్రవర్తిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి( Minister Jagadish Reddy ) ధ్వజమెత్తారు. చట్ట ప్రకారం విచారణ జ
Hanumakonda | హనుమకొండ : ఈ నెల 23వ తేదీన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా రూ. 66 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కేటీ�
BRS MLAs | ఢిల్లీ మద్యం పాలసీ వివాదంలో ఎమ్మెల్సీ కవితపై ఈడీ, కేంద్ర ప్రభుత్వం తీరును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఖండిస్తున్నారు. ఈడీ విచారణ నేపథ్యంలో కవితకు మద్దతుగా నిలబడేందుకు బీఆర్ఎస్ కార్యకర్త�
ఢిల్లీ మద్యం పాలసీ వివాదంలో ఈడీ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ ఈ నెల 7, 11 తేదీల్లో తనకు సమన్లు ఇచ్చిందని, మనీలాండరింగ్ నిరోధక చట
Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై విచారణను ఆయన కోరిక మేరకు ఈ నెల 18వ తేదీన అనుమతిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్( Telangana State Commission for Women )
ప్రకటించింది. బీఆర్ఎస్( BRS Party ) ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) పై చేస�