Minister Jagadish Reddy | సూర్యాపేట : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC kavitha ) విషయంలో ఈడీ( ED ) తన పరిధిని మించి ప్రవర్తిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి( Minister Jagadish Reddy ) ధ్వజమెత్తారు. చట్ట ప్రకారం విచారణ జ
Hanumakonda | హనుమకొండ : ఈ నెల 23వ తేదీన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా రూ. 66 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కేటీ�
BRS MLAs | ఢిల్లీ మద్యం పాలసీ వివాదంలో ఎమ్మెల్సీ కవితపై ఈడీ, కేంద్ర ప్రభుత్వం తీరును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఖండిస్తున్నారు. ఈడీ విచారణ నేపథ్యంలో కవితకు మద్దతుగా నిలబడేందుకు బీఆర్ఎస్ కార్యకర్త�
ఢిల్లీ మద్యం పాలసీ వివాదంలో ఈడీ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ ఈ నెల 7, 11 తేదీల్లో తనకు సమన్లు ఇచ్చిందని, మనీలాండరింగ్ నిరోధక చట
Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై విచారణను ఆయన కోరిక మేరకు ఈ నెల 18వ తేదీన అనుమతిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్( Telangana State Commission for Women )
ప్రకటించింది. బీఆర్ఎస్( BRS Party ) ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) పై చేస�
MLC Kavitha | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాల్సిందేనని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపే
MLC Kavitha | ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు కువైట్లో ఘనంగా నిర్వహించారు. జాగృతి కువైట్ అధ్యక్షుడు ముత్యాల వినయ్ కుమార్ నేతృత్వంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మ�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా 38 చోట్ల పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
దేశంలో రాక్షస పాలన కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా కమ్యూనిస్టులు ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.
Enforcement Directorate | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ పేరుతో నిందితులను టార్చర్ పెడుతున్నదా? బీజేపీకి అనుకూలమైన అంశాన్ని నిందితులతోనే చెప్పించి, వారి స్టేట్మెంట్ను రికా
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కరీంనగర్ జడ్పీ సభ్యులు మండిపడ్డారు. సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో తీవ్రంగా ఖండించారు.
భారత జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కవిత బర్త్డే వేడుకలు అంబరాన్నంటాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు కేకులు కోసి, స్వీట్లు పంచాయి.
అధైర్యపడవద్దని.. యావత్ తెలంగాణ సమాజం ఎమ్మెల్సీ కవితకు అండగా ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో భారత జాగృతి వ్య�