ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రెండో రోజు ఆదివారం కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగించారు. రాజకీయాల్లో సంస్కారవంతమైన భాష మాట్లాడాలని, నోటికి ఏది వస్తే �
ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్షమాపణ చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల దిష్టిబొమ్మలను �
BRS | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Mlc Kavitha) పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం రెండో రోజు రాష్ట్రంలోని పలు జిల్లాలో బీఆర్ఎస్, మహిళా సంఘాలు. జాగృతి శ్రేణులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మలన�
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో వెలిసిన పోస్టర్లు, హోర్డింగ్లు (Posters, Hordings) కలకలం సృష్టించాయి. వాషింగ్ పౌడర్ నిర్మా (Washing powder Nirma).. వెల్కమ్ (welcome) టు అమిత్ షా (Amit shah) అంటూ.. గుర్తుతెలియని వ్యక్�
Arun Pillai | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన వద్ద బలవంతంగా వాంగ్మూలం తీసుకొన్నదని, అదంతా తప్పని ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన వ్యాపారి అరుణ్ రామచంద్ర పిైళ్లె కోర్టును ఆశ్రయించారు.
ఎమ్మెల్సీ కవితపై నోరుపారేసుకున్న బండి సంజయ్పై మహిళా లోకం భగ్గుమన్నది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, సంజయ్ దిష్టిబొమ్మల దహనాలతో హోరెత్తించింది. శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా,
MLC Kavitha | ఈడీ విచారణకు పిలిచిన ఎమ్మెల్సీ కవితకు సామాజిక మాధ్యమాల్లో ప్రజలు మద్ద తు లభించింది. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సహా వివిధ మాధ్యమాల్లో మద్దతు వెల్లువెత్తింది. ‘కొట్లాట కొత్త కాదు.. డాటర్�
MLC Kavitha | ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచార�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. శనివా
ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల డిమాండ్ చేశారు.
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై జిల్లా భగ్గుమన్నది. ఆయన మాటలకు నిరసనగా వర్ధన్నపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో శనివారం రాత్రి బీఆర్�
భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా శనివారం నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ నాయక�
తప్పు చేయనివాళ్లు ఎలాంటి విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు.. తప్పు చేసినవాళ్లు మాత్రం సాకులు చూపుతూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో సరిగ్గా ఇదే జరుగుతున్నది.
మోదీ బెదిరింపులకు భయపడేది లేదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. శన�